-జిల్లాలోని యువత సద్వినియోగం చేసుకోవాలి.. -జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.05.2025 బుధవారం నాడు ఉదయం 09:00 గంటలకు గుడివాడ లోని “అక్కినేని నాగేశ్వరరావు(ANR) కళాశాల” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎమ్ఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ …
Read More »Daily Archives: May 11, 2025
మాజీ మహిళా మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం
-ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి.ఎలా కక్షలు తీర్చుకోవాలని అన్నదానిపై ద్రుష్టి పెట్టారు అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. రాష్ట్రంలో మహిళల పట్ల పోలీసులు అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు.మాజీ మంత్రి విడదల రజని విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్సీపీ తీవ్రంగా …
Read More »బాల విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ నందు బాల విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. విద్యార్థులు ఆత్మీయ కలయిక పేరుతో ఒకచోట చేరి జ్ఞాపకాలను పంచుకోవడం చాలా సంతోషం గా ఉంది అని, నాటి గురువులను రప్పించి వారికి సన్మానం చేసి ఆశీస్సులు తీసుకోవడం పెద్ద వరం అని అన్నారు.స్కూల్ చైర్మన్ కొడవటి అప్పారావు,ప్రిన్సిపాల్ కృష్ణ కుమారి గార్ల …
Read More »గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు చక్కటి సదావకాశం ఈ క్రికెట్ టోర్నమెంట్
-జమ్మవరం హైస్కూల్ మాజీ చైర్మన్ మంగళపూడి వెంకటేశ్వరరావు -కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ -మూడు రోజు పోటీపడ్డ ఆరు జట్లు వీరులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతంలోని క్రికెట్ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి తీసుకువచ్చేందుకు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్లు దోహదపడతాయి. కేశినేని ఫౌండేషన్ ద్వారా ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వీరులపాడు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు జమ్మవరం హైస్కూల్ మాజీ చైర్మన్ మంగళపూడి వెంకటేశ్వరరావు ధన్యవాదమలు తెలిపారు. జమ్మవరం గ్రామంలో జిల్లా …
Read More »“ద్వారకా తిరుమల వెంకన్న స్వామి కి పట్టువస్త్రాలు సమర్పణ “
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుండి ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించడమైనది. ఆలయ కార్యనిర్వాహణాధికారి మరియు డిప్యూటీ కలెక్టర్ వి.కె.శీనానాయక్ దంపతులు,వేద పండితులు ఈరోజు సాయంత్రం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యనిర్వాహణాధికారి దంపతులను ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎన్. వి. ఎస్. ఎన్. మూర్తి స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు లింగంబొట్ల …
Read More »‘ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 12-05-2025న వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఉదయం 05.55 గం.లకు ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుండి ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’కార్యక్రమం ప్రారంభమగును. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి,కుమ్మరి పాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ప్యాక్టరీ, చిట్టినగర్, కొత్త పేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ తెలిపారు. సకల అభీష్టములు నెరవేర్చే ఈ విశిష్ట కార్యక్రమంలో …
Read More »‘శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో విశేషాలు’
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఆదివారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం,చండీ హోమం,సూర్యోపాసన తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించిన వాట్సాప్ సేవ ద్వారా పూజల టిక్కెట్ లు ముందుగా భక్తులు బుక్ చేస్తున్నారు. వివాహాల సీజన్, వేసవి …
Read More »72,519 మంది రైస్ కార్డ్ సేవలు వినియోగించుకున్నారు
-మే 15 నుంచి వాట్సప్ గవర్నన్స్ ద్వారా రేషన్ దరఖాస్తుల స్వీకరణ -రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన రైస్ కార్డుల జారీకి సంబంధించి మొత్తం ఆరు రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలను ఇప్పటివరకు 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009 నంబర్కు “Hello” అని పంపి) ద్వారా కూడా ఇంటి నుంచే ఈ సేవలు పొందవచ్చును అని రాష్ట్ర …
Read More »సోమవారం మే 12 వ తేదీన యధావిధిగా పిజిఆర్ఎస్
-వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా పౌర సేవలు పొందవచ్చు -టోల్ ఫ్రీ నెంబర్ 1100 కు ఫోన్ చేసి సమస్యలు తెలియ చేసే, పరిష్కార స్థాయి తెలుసుకునే అవకాశం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార కోసం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మే 12 వ తేదీ సోమవారం రోజున జిల్లాలో యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. ప్రజలు తమ అర్జీలను ఇవ్వడం కోసం “1100 …
Read More »అమృత్ 2.0 డిపిఆర్ పై స్టేక్ హోల్డర్స్ మీటింగ్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12వ తేది సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పధకం అమలుకు రూపొందించిన డిపిఆర్ పై సలహాలు, సూచనలు కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజా ప్రతినిధులకు సమావేశం జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు అమృత్ …
Read More »
Prajavartha Online Telugu News