అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం,వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ …
Read More »Daily Archives: May 19, 2025
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
-శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు -కర్రసాము క్రీడాకారులకు అభినందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టి రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టతలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో సిలంబమ్(కర్రసాము) క్రీడాకారులు శాప్ ఛైర్మన్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిలంబమ్ క్రీడాకారులు మాట్లాడుతూ ఏలూరు జిల్లా కలిదిండిలో ఏప్రిల్ 30వ తేదీన జరిగిన స్టేట్ లెవల్ సిలంబమ్ ఛాంపియన్షిప్-2025 పోటీల్లో వారు సాధించిన విజయాలు, …
Read More »విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం అందించడంలో రాజీ లేదని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పష్టం చేశారు. సోమవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ తో కలిసి నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, నోడల్ అధికారులు, విభాగాదిపతులతో పారిశుధ్యం పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంలో పారిశుధ్యం అత్యంత …
Read More »ప్రజలు ఇస్తున్న ఆర్జీలను శాశ్వత పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలను భాధ్యతగా అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలోనే ఆహారం అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో ప్రతి రోజు నిర్దేశిత సమయంలోనే ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయ పాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. సోమవారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశిత సమయాన్ని అన్న క్యాంటీన్లలో పాటించాలన్నారు. ప్రతి రోజు వచ్చే ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికీ ఆహారం …
Read More »పార్క్ ల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పార్క్ ల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ శ్యామలా నగర్, చౌడవరం, పొత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్క్ ల్లో నూతనంగా చేట్టాల్సిన అభివృద్ధి పనులను అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలన్నారు. శ్యామలా నగర్ పార్క్ …
Read More »మహిళల భద్రతలో రాష్ట్ర మహిళా కమిషన్ రాజీ లేని పోరాటం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవం పెంచడంలోను, మహిళల హక్కుల పరిరక్షణలోను, భద్రతలో రాష్ట్ర మహిళా కమిషన్ రాజీ లేని పోరాటం చేయాలని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం రాత్రి ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ కు అమరావతి పరిరక్షణ ఆత్మబంధువుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర హోం మరియు విపత్తుల …
Read More »యోగా దినోత్సవ కార్యక్రమంలో 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గోనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవం, వివిధ …
Read More »ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అథిగమించేలా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకొని ఎంపీడీవో లు , మున్సిపల్ కమిషనర్లు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ హౌసింగ్ ఇళ్ళ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణం, రైస్ కార్డు , ఉపాధి …
Read More »రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులను కాలరాసినా కఠిన చర్యలు తప్పవు
-మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తాము. -పాత ఫిర్యాదుల్లో అవసరమైతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము. -సోషల్ మీడియా వేదికగా ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవు -మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నూతనంగా వెబ్ సైట్ ను రూపొందించనున్నాము. -రాష్ట్ర మహిళా కమిషన్ కు పూర్వ వైభవం తెస్తాము – శ్రీమతి డాక్టర్. రాయపాటి శైలజ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా, …
Read More »
Prajavartha Online Telugu News