గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకంలో భాగంగా బెజవాడ మనోజ్ ను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆఫీసు సబార్డినేట్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అందించారు. నిబంధనల మేరకు వారికి కేటాయించిన శాఖలో డ్యూటీకి రిపోర్ట్ చేయాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , …
Read More »Daily Archives: May 19, 2025
ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఎలాంటి సందర్భంలో కూడా బియాండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లకూడదని ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధికారులకు సూచించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు , లక్ష్మీ కుమారి , డిఆర్ఓ షేక్. ఖాజావలి , స్టెఫ్ సిఇఓ ఆర్. …
Read More »ఆక్యుప్రెషర్ ఆక్యూపంక్చర్ గుర్తింపుకు కృషి… : ఎమ్మెల్యే బోడె ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నా నియోజకవర్గంలో నిర్వహించబడుతున్న ఆక్యుప్రెషర్ ఆక్యూపంక్చర్ వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కొరకు మాజీ లోక్ సభ సభ్యుడు కొనకళ్ళ నారాయణతో కలిసి కృషి చేసినట్లు తెలిపారు.10 సంవత్సరాల కాలం పట్టిన వెన్నంటి ఉండి,నిర్విరామంగా మా సహకారం పొంది కేంద్ర ప్రభుత్వ గుర్తింపుకు ఈ ప్రాంతంలో వైద్య వృద్ధి చెందటానికి పనిచేసిన మాకాల సత్యనారాయణ ను అభినందిస్తున్నాను అని తెలిపారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాలలో భాగంగా మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించి,తన సహకారం అందిస్తానని …
Read More »యన్ సి సి ATC క్యాంపు ముగింపు వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్ సి సి 8 ఆంధ్రా నావెల్ యూనిట్ విజయవాడ ఆధ్వర్యం లో జరుగుతున్న యన్ సి సి ATC క్యాంపు ముగింపు వేడుకలో క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ వైపీపీ ప్రదీప్ క్యాంపు నివేదికను ను సమర్పించారు. ఈ క్యాంపులో సర్వీసు సబ్జెక్ట్,కామన్ సబ్జెక్టు ల తో పాటు డ్రిల్, ఫైర్ ఫైటింగ్,హెల్త్ మరియు హైజీన్, విపత్తుల నిర్వహణ,పర్సనాలిటీ డెవలప్మెంట్,లీడర్షిప్ క్వాలిటీస్,ఫైరింగ్, స్విమ్మింగ్ షిప్ మోడలింగ్ వంటి తరగతులు నిర్వహించి క్యాడిట్లు కు ఇవ్వటమే కాకుండా తదుపరి …
Read More »ఏపీలో విజయవంతంగా జరిగిన ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
-మొదటి రోజు 62.32% హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదటి రోజున ప్రథమ భాష పరీక్ష విజయవంతంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విజయ్ రామరాజు. వి, ఐ.ఎ.ఎస్., సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరు కాగా, 10,183 మంది గైర్హాజరయ్యారు. 765 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతుండగా, 543 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయి.
Read More »పునాది విద్యతోనే భవిష్యత్తు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పునాది విద్యతోనే దేశ భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు నిజాయితీ, తపనతో బోధించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. సోమవారం (19-05-2024) విజయవాడలోని మ్యారీస్ స్టెల్లా కాలేజీలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్సీఈఆర్టీ, ప్రథమ్, ప్రపంచ బ్యాంకు(సాల్ట్) ఆధ్వర్యంలో, పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య (ECCE) – ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (FLN) ల …
Read More »ప్రధానోపాధ్యాయులు మార్పు దిశగా నడిపించే నాయకులు
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలలను, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ముందుగా ప్రిన్సిపల్స్ మారాలి. వారు పరిపాలకులు కాదు, మార్పు దిశగా నడిపించే నాయకులని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., అన్నారు. సమగ్ర శిక్షా – సీమ్యాట్ (SIEMAT) విభాగం ఆధ్వర్యంలో, ప్రపంచ బ్యాంకు మద్ధతుతో అమలవుతున్న సాల్ట్ (SALT – Supporting Andhra’s Learning Transformation) ప్రాజెక్టులో భాగంగా ప్రధానోపాధ్యాయులకు ఐదు రోజుల మాస్టర్ ఫెసిలిటేటర్స్ శిక్షణా …
Read More »3 వ రాష్ట్ర స్థాయి జూనోసిస్ కమిటీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. టి. కృష్ణ బాబు అధ్యక్షతన, వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో 3 వ రాష్ట్ర స్థాయి జూనోసిస్ కమిటీ సమావేశం సోమవారంనాడు జరిగింది. ఈ సమావేశంలో జంతువుల నుండి మానవులకు వ్యాపించే అంటువ్యాధులు, వ్యాప్తి మరియు నివారణ కోసం తీసుకోవలసిన చర్యలపైనా, అదేవిధంగా ప్రణాళికలు పై చర్చించడమైనది. ర్యాబిస్ వ్యాధి నివారణకు గాను మనుషులకు మరియు కుక్కలకు చేసే యాంటీ రాబీస్ …
Read More »ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుంధి… : ఎమ్మెల్యే బొండా ఉమ
-నూతనంగా నిర్మాణం చేసిన వంటశాల,ఆలయంలో సేవ టిక్కెట్ల కౌంటర్ ను వసతి గృహ భవన సముదాయాలను ప్రారంభించిన -ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని చల్లపల్లి బంగ్లా శ్రీ కాశి విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నందు సోమవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదగా అర్చక గృహములు, వంటశాల, టికెట్ కౌంటర్ ను ప్రారంభించడం జరిగింది. ముందుగా బొండా ఉమా కి వేద పండితులు ఆలయ కార్య నిర్వహణ అధికారి సీతారామయ్య శాస్త్రక్తంగా …
Read More »అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి…
-స్పష్టమైన సమాచారంతో అర్జీలకు పరిష్కారం చూపండి.. -డిఆర్వో ఎం లక్ష్మీ నరసింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీదారుడు సంతృప్తి చేందేలా స్పష్టమైన సమాచారంతో ఆర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ …
Read More »
Prajavartha Online Telugu News