Breaking News

Daily Archives: May 21, 2025

ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ప‌నితీరులో మార్పు రావాలి

– టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో ప‌నిచేయాలి – రోగుల‌కు సేవ‌లందించి మ‌న్న‌న‌లు పొంద‌డంలో అగ్ర‌స్థానంలో నిల‌వాలి – సేవ‌లు అందించ‌డంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు – ఆసుప‌త్రిలో పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని ప‌రిస్థితిలో నిరుపేద‌లు వైద్యం కోసం ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు వ‌స్తార‌ని.. అలాంటి వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డం దైవ‌సేవ‌తో స‌మాన‌మ‌ని, రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించ‌డంలో ప్ర‌భుత్వాసుప‌త్రిని అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని, టీమ్ …

Read More »

సుసంప‌న్న ఆరోగ్యాంధ్ర ల‌క్ష్యంగా యోగాంధ్ర‌

– ఈ నెల 21 నుంచి జూన్ 21 వ‌ర‌కు ఊరూవాడా యోగాంధ్ర మాసోత్స‌వాలు – ఆనంద‌మ‌య జీవితానికి ప్ర‌తిఒక్క‌రూ యోగాకు చేరువ‌కావాలి – క‌నీసం రెండు కోట్ల మందిని భాగ‌స్వామ్యం చేసేలా కార్య‌క్ర‌మాలు – నిపుణులు రూపొందించిన యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం శిక్ష‌ణ‌, అభ్యాసం – రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మాలు – యోగా ప్ర‌యోజ‌నాల‌ను చాటిచెప్పి జీవితాంతం ఆచ‌రించేలా ప్రోత్సాహం – రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (వైద్య ఆరోగ్యం, కుటుంబ …

Read More »

జూన్ నెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు మసుల ఫెస్ట్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే జూన్ నెల 5వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ లో భాగంగా జల క్రీడలను, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అధికారులతో సమన్వయం చేసుకొని సమర్థవంతంగా నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం మంగినపూడి బీచ్ ను శాప్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతున్న స్వాగత తోరణం ఏర్పాట్లను రేఖా చిత్రపటం …

Read More »

ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం నగరంలోని 38వ వార్డులో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ఆరోగ్య కేంద్రం భవనానికి రాష్ట్ర మంత్రివర్యులు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధానంగా ప్రజల ఆరోగ్యం పట్ల …

Read More »

యోగా సాధనతో ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగా సాధనతో ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, యోగ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యులై ఆరోగ్యవంతులు కావాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ పిలుపునిచ్చారు. రానున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత జాతీయ, అంతర్జాతీయ యోగా పోటీలలో బంగారు పతకం సాధించిన శిరీష ఆధ్వర్యంలో నిర్ణీత ప్రోటో …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం ఉదయం Lucky shopping mall ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ …

Read More »