Breaking News

Monthly Archives: May 2025

మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో త్రివిధ దళాలు బదులిచ్చాయి

-ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు నా సెల్యూట్ -అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతోందనే అసూయతో కుట్రలు -భారత్‌పైకి ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా సైన్యం జవాబిచ్చింది -మనదేశ బలం, బలగం సాయుధ దళాలే -ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం -సీఎం చంద్రబాబు నాయుడు -ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న సీఎం -వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ పౌరులతో నినాదాలు చేయించిన సీఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ …

Read More »

ధర తగ్గకూడదు… కొనుగోళ్లు ఆగకూడదు…

-రైతుల వద్ద మిగిలిన పొగాకును కంపెనీలు కొనాల్సిందే -క్వింటాల్‌కు రూ.12,500 ధర చెల్లించాలి -ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం, చర్యలకు వెనకాడం -ఇకపై రైతులతో బైబ్యాక్ పాలసీ ఒప్పందం చేసుకోవాలి -అధికారులు, ట్రేడర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం -కిలోకు రూ.500 ధర తగ్గకుండా కోకో గింజల కొనుగోళ్లు -కోకో కొనుగోళ్లకు త్వరలో ఆయిల్‌పామ్ తరహా విధానం -తక్కువ ధరతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించండి -సన్నరకాలు పండించేలా వరి రైతుల్ని ప్రోత్సహించండి -వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమీక్షలో స్పష్టం చేసిన సీఎం అమరావతి, …

Read More »

రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే

-మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ -రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డులో కార్యక్రమాల నిర్వహణ -నెలరోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్ -విశాఖలో లక్షల మందితో ప్రధాని యోగాసనాలు -ఆర్‌కె బీచ్ నుంచి సముద్ర తీరం పొడవునా లక్షల మందితో యోగా డే నిర్వహణ -యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలి -జూన్ 21 విశాఖలో ప్రధాని పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమ నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష …

Read More »

హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాడు

-ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు -కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం -5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు మలక వేముల, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి… త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా …

Read More »

ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగంగా స్టార్ హోట‌ళ్ల ఏర్పాటు

-ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు -జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్‌జైన్‌ -భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాంతంలో హోట‌ళ్లు, రిసార్టుల ప‌రిశీల‌న‌ -ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు పరిశీలన విజ‌య‌న‌గ‌రం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భోగాపురం వ‌ద్ద అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఈ ప్రాంతానికి ప‌ర్యాట‌కులు పెద్ద ఎత్తున త‌రలివ‌చ్చే అవ‌కాశం వుంద‌ని, ప‌ర్యాట‌కుల వ‌స‌తి కోసం అవ‌స‌రమైన హోట‌ళ్లు, రిసార్టుల‌ అభివృద్ధికి ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి …

Read More »

దివ్యాంగులకు గుర్తింపు కార్డులు

-మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తో సదరం స్లాట్ బుకింగ్ -స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెల రోజుల్లో సదరం సర్టిఫికెట్లు -70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ PMJAY వందన స్కీమ్ ద్వారా రూ.5 లక్షల ఉచిత వైద్యం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి డోలా సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు …

Read More »

ప్రగతి అనేది ఆధునిక సాంకేతిక విధానాలతో సాధ్యం అవుతుంది….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “భారతదేశ అభివృద్ధి , ప్రగతి అనేది ఆధునిక సాంకేతిక విధానాలతో సాధ్యం అవుతుందని , దేశంలో ఆంధ్రప్రదేశ్ తో సహా ఏడు రాష్ట్రాలు భూ సర్వే డిజిటలైజేషన్లో ముందడుగులో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్ లో కేంద్ర గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే …

Read More »

ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయానికి ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వితరణ..

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రంథాలయ సంస్థలో పనిచేసిన పదవీ విరమణ చేసిన అక్కినేని అచ్చమాంబ ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 ఎస్ టైప్ కుర్చీలు, ఒక వాటర్ ఫిల్టర్, రీడింగ్ ప్యాడ్లు, రెండు లక్షల నర విలువచేసే ఫర్నిచర్ ను ప్రభుత్వ రాష్ట్ర ప్రాంతీయ గ్రంథాలయానికి అందచేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా …

Read More »

రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు… : జిల్లా రెవెన్యూ అధికారి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) కమిటీలోని అధికారులతో చర్చించారు. ఈ …

Read More »

డెంగ్యూ వ్యాధి మీద అందరూ అవగాహన కలిగి ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పదవ జాతీయ డెంగ్యూ దినోత్సవం ర్యాలీ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు వారి కార్యాలయం ఆవరణలో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2016 సంవత్సరం నుండి మే 16 తారీఖున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమ ఉద్దేశ్యం వర్షాకాల ప్రారంభంలో జనాలకు దోమల ద్వారా వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధి మీద అందరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కే.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ …

Read More »