– జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ వాత్సల్య, వన్ స్టాప్ సెంటర్ , చిల్డ్రన్ హోమ్ లలో పోస్టుల భర్తీకి గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను అనుసరించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులలో అర్హత కలిగిన, అనర్హత కలిగిన అభ్యర్ధుల జాబితా తూర్పు గోదావరి జిల్లా వెబ్సైట్ లో ప్రదర్శించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి వారి తరపున మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు …
Read More »Monthly Archives: May 2025
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
-హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం -తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు …
Read More »పెద్దవరంలో 500 ఎకరాల్లో పరిశ్రమల్లో రాబోతున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-నందిగామ నియోజకవర్గంలో మినీ మహానాడు -ముఖ్యఅతిథి గా పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ -పలు తీర్మానాలు ఆమోదం, నూతన కార్యవర్గానికి అభినందనలు -ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, ఎంపి కేశినేని నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : యువత ఎక్కువగా వున్న నందిగామ నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాది కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వీరులపాడు మండలంలోని పెద్దవరంలో 500 ఎకరాల్లో భారీ పరిశ్రమలు రానున్నాయని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. .నందిగామ …
Read More »జగ్గయ్యపేట ఏసీఏ శిక్షణ శిబిరానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-జగ్గయ్యపేట బాయ్స్ హైస్కూల్ లో గ్రౌండ్ గ్రాస్ కటింగ్ మిషన్ ప్రారంభం -సరదా కాసేపు క్రికెట్ ఆడిన ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ జగ్గయ్య పేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు, ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారు. ఆ స్ఫూర్తి తో యువత క్రీడాల్లో ప్రోత్సహించేందుకు కేశినేని పౌండేషన్ ద్వారా మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ హైస్కూల్ మైదానంలోని ఆంధ్రా క్రికెట్ …
Read More »మోడీ ఫిట్నెస్ మంత్ర జయప్రదం చేయడానికి విజయవాడ పోలీస్ సన్నద్ధత… : యోగ శక్తి సాధనా సమితి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025 అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా చేపట్టనున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన పెంపొందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలకు సాయం చేయటానికి విజయవాడ పోలీస్ తన ప్రాథమిక సన్నద్ధతను ప్బ్రోచర్ ఆవిష్కరించడం ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ ) కె. జి. వి సరిత ఐ.పీ.ఎస్ తెలియజేసార్ అని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.గంట పాటు జరిగే ఈ అవగాహన సదస్సులు లో ప్రపంచవ్యాప్తంగా …
Read More »జూన్ 11వ తేదీన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా బ్రాంచ్ రెడ్ క్రాస్ సభ్యుల వార్షిక సర్వసభ్య (AGM) సమావేశం
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ ఆర్ సిఎస్) జిల్లా బ్రాంచ్ వార్షిక సర్వసభ్య సమావేశం జూన్ 11వ తేదీ ఉదయం 11.00 గం జిల్లా కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరములో నిర్వహించడం జరుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) కమిటీ నియమాలు …
Read More »జిల్లాలో యోగాంధ్రను విజయవంతం చేయాలి
-యోగా ఔన్నత్యాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి -అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని.. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. యోగాంధ్రపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలీ …
Read More »చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు
– ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయాలి – క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ-పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని.. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ …
Read More »ఒలింపిక్ పతకం సాధనే లక్ష్యం కావాలి
– వోల్గా ఆర్చరీ అకాడమీకి పీ4 స్ఫూర్తితో క్రీడా పరికరాలు – మార్గదర్శిగా అమరావతి బోటింగ్ క్లబ్ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విలువిద్యలో క్రీడాకారులకు మరింత నైపుణ్యాలను అందించి.. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు పతకాన్ని సాధించడమే లక్ష్యంగా శిక్షణ అందించి.. నగరానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, పీ 4 విధానం స్ఫూర్తితో క్రీడా పరికరాలను అందించేందుకు ముందుకొచ్చిన అమరావతి బోటింగ్ క్లబ్ ప్రతినిధులను అభినందిస్తున్నట్లు జిల్లా …
Read More »దేశ రక్షణకు అంకితమైన సైనిక సంక్షేమంలో భాస్వాములు కండి..
-సైనిక సంక్షేమ నిధికి సహాయం సామాజిక భాధ్యత.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశం కోసం ఆహర్నిసలు సేవలు అందింస్తూ విధి నిర్వహణలో అటుపోట్లను ఎదుర్కొంటున్న సైనికుల సంక్షేమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని సైనిక సంక్షేమ నిధికి సహాయం అందించడం సామాజిక భాధ్యతగా భావించి విరాళం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. సైనిక సంక్షేమ నిధికి విరాళంగా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు లిమిటెడ్ ప్రతినిధులు అందించిన …
Read More »
Prajavartha Online Telugu News