Breaking News

Monthly Archives: May 2025

ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని నడిపించడంలో మంత్రిత్వ శాఖలతో చేతులు కలిపిన యోగ సంస్థలు

-దేశవ్యాప్త సంసిద్ధతను సమీక్షించిన అంతర్‌ మంత్రిత్వ కమిటీ: విశాఖపట్నం నుంచి జాతీయ స్థాయి యోగా మహోత్సవానికి నేతృత్వం వహించనున్న ప్రధానమంత్రి హైదరాబాద్,  నేటి పత్రిక ప్రజావార్త : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఐడివై ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా, సంబంధిత మంత్రిత్వ శాఖల కమిటీ న్యూఢిల్లీ చాణక్యపురి లోని సుష్మా స్వరాజ్ భవన్‌లో సమావేశమైంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించి, అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో యోగా దినోత్సవాన్ని నిర్వహించడంపై చర్చించాయి. సంపూర్ణ ప్రభుత్వ విధానం ( హోల్ …

Read More »

జిల్లా లో ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్నాం.

-పిజిఆర్ఎస్ లో అందచేసిన అర్జిల పరిష్కార స్థాయికి 1100 డయల్ చేసి తెలుసుకోవచ్చు -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పరిష్కారం కానీ వాటి విషయంలో ప్రత్యక్షంగా ఆయా వ్యక్తుల, అధికారులు లతో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం జిల్లా కలెక్ట ర్ క్యాంప్ కార్యాలయంలో పిజిఆర్ఎస్ పై ప్రజా సమస్యల పరిష్కర స్థాయి పై వివిధ …

Read More »

సైనిక్ సంక్షేమ నిధి విరాళాలు వారి ఆర్థిక భరోసా కల్పిం చే విధంగా చర్యలు తీసుకుంటాం.

-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సైనిక్ సంక్షేమ నిధికి వొచ్చిన విరాళాలు ఇచ్చి సైనికులు , వారి కుటుంబాల ఆర్థిక భరోసా, సంక్షేమ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పిడి, డిఆర్డిఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులు అందించిన 6,37,790 రూపాయలు చెక్కును జిల్లా కలెక్టర్, ఎస్పీ వారి చేతుల మీదు సైనిక్ వెల్ఫేర్ అధికారికి కు అందచేశారు. ఈ సందర్భంగా …

Read More »

చిల్డ్రన్ వసతి గృహము సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీ లక్ష్మి స్థానిక ఉమెన్స్ కాలేజీ సమీపంలోని ఉన్న బాలసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహమును సందర్శించారు. వసతి గృహమును సందర్శించి వసతులను మరియు ఆహారన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడుతూ విద్యార్ధులకు సురక్షిత త్రాగు నీరు, మంచి ఆహారం అందించాలనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులను ఎప్పటికప్పుడు చేయించాలని అన్నారు, …

Read More »

గోదావరిలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ తగు చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరిలోని జిల్లా స్థాయి ఇసుక కమిటీ గురువారం కలెక్టర్, తూర్పు గోదావరి వారి అధ్యక్షతన జరిగినది. Dlsc సభ్య కన్వీనర్ జిల్లాలో ఇసుక సరఫరా పాయింట్ల స్థితిని వివరించారు. 15 ఓపెన్ ఇసుక రీచ్‌లు, 18 ఇసుకడీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు మరియు ఫోర్ షోర్ ప్రాంతంలో, 13 ఇసుక డీ- సిల్టేషన్ సరఫరా పాయింట్లు ఫోర్ షోర్ వెలుపల ప్రాంతంలోఅందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 04 సెమీ మెకనైజేడ రీచ్‌లుతూర్పు గోదావరిజిల్లాలో అవసరాల కొరకు, 05 …

Read More »

యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగింది…

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర కార్యక్రమం ఒక మంచి సంకల్పం తో చేపట్టడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు. గురువారం కొవ్వూరు మండలం పరిధిలో అరికిరేవుల, కొవ్వూరు పట్టణం లోని 14 వ వార్డులో యోగాంధ్ర కార్యక్రమం లో స్వచ్ఛందంగా పేర్లు నమోదు చేసుకునే విధానంలో అవగాహన కల్పించడం కోసం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జేడి ఎల్ అప్పల కొండ, తహసిల్దార్ ఎమ్ దుర్గా ప్రసాద్, మునిసిపల్ కమిషనర్ డేనియల్ తదితరులతో కలిసి ఇండ్ల …

Read More »

రైతులతో యోగాంధ్ర కార్యక్రమం

-జిల్లాలో 4వ రోజు యోగాంధ్ర -శుక్రవారం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 వ రోజు యోగంధ్రా -జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానం సమీపంలో గ్రాండ్ ట్రంకు రోడ్డుపై ప్రాధాన్యత రంగం శాఖల ఆధ్వర్యంలో రైతులతో, నగర ప్రజలు, మహిళలతో యోగ సాధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, జిల్లా నోడల్ అధికారి ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన …

Read More »

బంగాళాఖాతంలో అల్పపీడనం

-రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. అల్పపీడనం ఉత్తరం వైపు కదులుతుందని, రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, భారీ వర్షాల నేపధ్యంలో ఆకస్మిక వరదలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా, ఈదురుగాలులు వీచే …

Read More »

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కు నందు పెద్ద ఎత్తున యోగ కార్యక్రమం నిర్వహణ

-యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి… యోగాతో సంపూర్ణ ఆరోగ్యం… : జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ -యోగాంధ్ర లో అందరూ భాగస్వాములు కావాలి. – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి… యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ ఆరని శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ …

Read More »

జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ఒక రోజు ముందుగానే మే31న పంపిణీ

-జూన్ నెలకు సంబంధించిన 2,60,379 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 117.4 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు మే 31 నాడే లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి: జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ నెలకు సంబంధించిన 2,60,379 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు సూమారు 117.4 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు జూన్ 01 …

Read More »