Breaking News

Monthly Archives: May 2025

డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌కు పటిష్ట భద్రత..

-జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు సాధారణ తనిఖీలలో భాగంగా విజయవాడ రూరల్‌ గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్లను భద్ర పరిచే డిస్ట్రిక్ట్‌ ఎలక్షన్‌ గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక దళ పరికరాల …

Read More »

జర్నలిస్టుల అక్రెడిటేష‌న్ కార్డుల గడువు ఆగ‌స్టు 31 వర‌కు పొడిగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రెడిటేష‌న్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల అక్రెడిటేష‌న్ కార్డుల కాలపరిమితిని మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. జ‌ర్న‌లిస్టుల అక్రెడిటేష‌న్ కార్డుల కాల‌ప‌రిమితిని ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించిన నేప‌థ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలో అక్రెడిటేష‌న్ పొందిన జ‌ర్న‌లిస్టులు వారి కార్డుల‌పై కాల‌ప‌రిమితి పొడిగింపు స్టిక్ట‌ర్‌ను పొంది అనంత‌రం బ‌స్సు పాస్‌ల‌ను తీసుకోవాల్సిందిగా కోర‌డ‌మైంది. ఈ నెల 30వ తేదీ శుక్ర‌వారం నుంచి కార్యాల‌య ప‌నివేళ‌ల్లో అక్రెడిటేష‌న్ స్టిక్ట‌ర్ పొందాల్సిందిగా …

Read More »

రేష‌న్ డీల‌ర్లూ.. న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టండి

– కార్డుదారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా స‌రుకులు పంపిణీ చేయండి – పండ‌గ వాతావ‌ర‌ణంలో జూన్ 1న రేష‌న్ దుకాణాల ద్వారా స‌రుకుల పంపిణీ ప్రారంభం – రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేష‌న్ దుకాణాల ద్వారా స‌రుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేయాల‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు జూన్ 1 నుంచి డీల‌ర్లు రేష‌న్ దుకాణాల ద్వారా నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశామ‌ని.. రేష‌న్ డీల‌ర్లు …

Read More »

నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్‌ దుకాణాల నుండి సరుకుల పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్‌ నుండి (ఎంఎల్‌ఎస్‌) నుండి రేపటిలోగా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్‌ దుకాణాల నుండి సరుకుల పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్‌ 1వ తేదీ నుండి రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పున:ప్రారంభం నేపథ్యంలో గురువారం విజయవాడ రూరల్‌ గొల్లపూడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద సరుకుల లోడిరగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ డా. జి. …

Read More »

రైతు అవసరాలకు తగ్గట్లు పరిశోధనలు చేపట్టాలి…

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు -శాస్త్రవేత్తలకు సూచించిన డిల్లీ రావు -యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని డాక్టర్ కె ఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం లో వికసిత కృషి సంకల్పఅభియాన్ పాల్గొన్న వ్యవసాయ సంచాలకులు . -దేశములో మొట్ట మొదట సారిగా శాస్తవేత్తలతో ఖరీఫ్ సన్నద్ధత,అవగాహన పై గ్రామస్థాయిలో రైతుల పంట పొలాల్లో పరిశీలన -కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న అవగాహన కార్యక్రమం  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ శాస్త్ర వేత్తలు …

Read More »

వెహికల్ డిపో లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి గురువారం ఉదయం వేహికాల్ డిపో, గవర్నర్‌పేట లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వి యం సి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, …

Read More »

వ్యర్ధాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యర్ధాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్న క్యాంటీన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకం లో భాగంగా కొత్తగా వచ్చిన ఐదు పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. …

Read More »

జూన్ 4వ తేదీ యోగాంధ్ర 2025 మెగా యోగా కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీ ఉదయం స్థానిక ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం ఎదురు రోడ్ (యోగా రోడ్)లో నగర ప్రజలు, విద్యార్ధులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్చంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ తో కలిసి మెగా యోగా కార్యక్రమం చేపట్టనున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »

వర్షం నీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వర్షం నీరు రోడ్ల మీద నిలవకుండా డ్రైన్లలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రధాన డ్రైన్లలో పూడిక తీత పనులను వేగవంతం చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. గురువారం కమిషనర్ గారు బాలాజీ నగర్, పాత గుంటూరు తదితర ప్రాంతాల్లో పూడికతీత పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలకు డ్రైన్లలో నీరు సక్రమంగా …

Read More »

టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌళిక వసతుల కల్పనకు చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని టిడ్కో గృహ సముదాయాల వద్ద మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ గారు అడవితక్కెళ్లపాడులోని టిడ్కో గృహ సముదాయాలను జిఎంసి, టిడ్కో ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, మౌలిక వసతులపై ప్రజల తెలిపిన సమస్యలను తెలుసుకొని, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవితక్కెల్లపాడులోని టిడ్కోఇళ్లల్లో షుమారు 13 వందల …

Read More »