-పనులు నత్తనడక సాగడంపై మంత్రి నిమ్మల సీరియస్. -ఏజెన్సీకి నోటీసులు జారీ. -సిసి వాల్ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గతంలో బుడమేరు వరదకు పడిన మూడు గండ్లను కలుపుతూ నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు నత్తనడక సాగడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు స్వయంగా వచ్చి క్షేత్రస్దాయిలో పనులు పరిశీలించి, సీజన్ మొదలయ్యే నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పనులు …
Read More »Monthly Archives: May 2025
ప్రపంచం చూపు యోగాంధ్ర -2025 వైపు
-దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు, బీచ్ ల్లో యోగా హోరు -యోగాలో ప్రపంచ రికార్డు దిశగా రాష్ట్రం -యోగాకు కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పంచ కర్మలను లయం చేసే ప్రక్రియ యోగా.. ఈ సనాతన సత్యాన్ని మన పూర్వీకులు క్రీ.పూ. 5,000 సంవత్సరాల నుండి అనుసరిస్తూ మనకు అందించిన వారసత్వ సంపద యోగా అన్న విషయాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ పునరంకితమవుతోంది. ప్రస్తుత బిజీ జీవితంలో మనకు మనపై నియంత్రణ కలిగి, ప్రశాంతతో, ఏకాగ్రతతో, శారీరక, …
Read More »రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో మోస్తారు వర్షాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. •శనివారం (31-05-2025) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం …
Read More »రాష్ట్రం లో ఇప్పటికే పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
-రాష్ట్ర ప్రజలందరూ తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. -మనం తీసుకునే చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి రక్షిస్తుంది. -సమస్యలను ఎదుర్కొనేందుకు టిడిపి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. -ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో తగు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసి ఉన్నారు. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయని, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ …
Read More »కడప మహానాడు సూపర్ సక్సెస్
-జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత -కడపపై జగన్ కు భ్రమలు తొలగిపోయాయన్న మంత్రి సవిత -చంద్రబాబుపై ప్రజలకు అపార నమ్మకం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా -కడపలో పదికి పది గెలుస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి -టీడీపీతోనే రాయలసీమ అభివృద్ధి -పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : ఎమ్మెల్యేలే కాల్వ, పుత్తా, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి కడప, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్రలో నిలిచిపోయేలా కడప గడపలో నిర్వహించిన టీడీపీ కడప …
Read More »జూన్ 4వ తేదీన విజయవాడ పశ్చిమలో వెన్నుపోటు దినం పేరుతొ వైయస్ ఆర్ సిపి నీరసన కార్యక్రమం… : మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన వైసిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైసిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4 న తేదీన విజయవాడ పశ్చిమలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ, …
Read More »విజయవాడలో యువ అథ్లెట్లను ప్రోత్సహించడానికి డాబర్ గ్లూకోజ్ ‘ఎనర్జైజ్ ఇండియా’ ప్రచారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హౌస్ ఆఫ్ డాబర్ నుండి ప్రముఖ ఇన్స్టంట్ ఎనర్జీ డ్రింక్ అయిన డాబర్ గ్లూకోజ్, యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి మరియు భారతదేశం అంతటా ఉన్న ప్రధాన క్రీడా అకాడమీలలోని యువ అథ్లెట్లలో శక్తి మరియు స్టామినా యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ‘ఎనర్జైజ్ ఇండియా’ అనే మెగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, డాబర్ గ్లూకోజ్ విజయవాడలోని ఐజిఎంసి బాక్సింగ్ అకాడమీలో శక్తి మరియు స్టామినా నిర్వహణపై ప్రత్యేక అవగాహన సెషన్ను …
Read More »కళాత్మక సౌందర్యం.. యోగానందం..
-కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉంది.. -అన్ని వర్గాలకు యోగాను చేరువచేసేందుకు కళాకారులు కృషిచేయాలి.. -బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో విజయవంతంగా ఆర్టిస్ట్ థీమ్ యోగా.. -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కళాకారులు సాంస్కృతిక వాస్తు శిల్పులు.. కళాకారులకు సమాజంలో మార్పు తెచ్చే శక్తి ఉందని, వారి కళా ప్రదర్శనలు సమాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతిఒక్కరికీ చేరువచేసేందుకు కళాకారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. …
Read More »మే 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
-జిల్లాలో 2,27,786 పెన్షన్లకు రూ. 98.11 కోట్లు విడుదల -పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పంపిణీ చేపట్టండి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 31వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టడం జరుగుతుందని.. పేదల సేవలో స్ఫూర్తికి అనుగుణంగా పెన్షన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మే 31న చేపట్టే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,27,786 పెన్షన్లకు …
Read More »గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గృహ నిర్మాణంలో పురోగతి లేకుంటే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిని సస్పెండ్ చేయక తప్పదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో గృహ నిర్మాణ పురోగతిపై మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణం చాలా వెనుకబడి ఉందన్నారు. గత …
Read More »
Prajavartha Online Telugu News