-జూన్ 9న మండల కేంద్రాలలో ధర్నాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరి ధాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం పంట ఉత్పత్తులకు ప్రకటించిన మద్దతు ధరలపై పున: సమీక్ష చేసి డా॥ యం.యస్. స్వామినాధన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం ( సి2G50%) ప్రకటించాలని జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా మండల రెవిన్యూ కార్యాలయాలవద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్లు తెలిపారు. రాబోయే ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యానికి క్వింటాకు కేవలం …
Read More »Monthly Archives: May 2025
ఎక్సల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం ఎక్సెల్ ప్లాంట్, అజిత్ సింగ్ నగర్ లో అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించారు వి యం సి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, …
Read More »అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో లో మీరు పాల్గొనవచ్చు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 21 2025 విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనవచ్చునని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందుకు ఇంటర్నేషనల్ యోగ డే సర్వేలో పాల్గొని ప్రజల సమతాన్ని తెలుపవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ఇంటర్నేషనల్ యోగ డే పార్టిసిపెంట్ సర్వేలో పాల్గొని వారు తమ …
Read More »నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలి…
-సెంట్రల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరంతరంగా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుండాలి అని సెంట్రల్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ నందు సెంట్రల్ నియోజకవర్గం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ …
Read More »ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్
-ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో ఆర్థిక ఉగ్రవాదులను ఏరిపారేస్తాం -వేలకోట్ల ప్రజా సంపద దోచేసి ప్యాలెస్ల నుంచి ఎస్టేట్లకు ఎదిగారు -ఇటుకా…ఇటుకా పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం -చరిత్రలో చూడని భూ వివాదాలతో ప్రజలు అల్లాడుతున్నారు… వచ్చే మహానాడు నాటికి భూ సమస్యలు తీర్చుతాం -అభివృద్ధి కొనసాగాలంటే మంచి ప్రభుత్వాలు కంటిన్యూ అవ్వాలి -వైకుంఠపాళి అభివృద్ధి మనకు వద్దు… నిరంతర అభివృద్ధి జరగాలి -కడప టీడీపీ అడ్డా అని మహానాడుతో నిరూపించాం -ఆదరించిన జనం రుణం తీర్చుకుంటాం.. -రాయలసీమ అభివృద్ధికి బ్లూప్రింట్ -అన్నమయ్య ప్రాజెక్ట్ …
Read More »వారసత్వంలోను సేవాగుణాలతో ప్రజల మన్నలు పొందుతున్న కాకాని వారసుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నెల నిర్వహించేటువంటి గొల్లపూడిలోని ఈవీఎం స్టోరేజ్ ఎన్నికల గోడౌన్ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో తనిఖీ నిర్వహించగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది…మళ్ళీ సేవగుణం చాటుకున్న కాకాని వారసుడు..వివరాల్లోకి వెళ్తే.. వేసవికాలం ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోరకు ఫ్యాన్లు సమకూర్చాలని అధిక ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం అని విజ్ఞప్తి చేయగా..వెంటనే స్పందించిన కాకాని ఆశయ సాధన సమితి …
Read More »కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు వ్యాపారులకు ప్రయోజనం తప్ప కౌలు రైతులకు ఒరిగేది ఏమీ లేదు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన పంటల మద్దతు ధరలు కౌలురైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రతి ఏడాది 10 నుంచి 15 శాతం ఉత్పత్తి ఖర్చులు పెరుగుతుంటే నామమాత్రంగా మద్దతు ధరలు పెంచడం మరోసారి రైతాంగాన్ని మోసగించడమే అవుతుందని, అత్యధికంగా సాగు చేసే వరి పంటకు కేవలం 3 శాతం మద్దతు ధరల ప్రకటించి తన బాధ్యత నుంచి తప్పుకోవడం సిగ్గుచేటుని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు ఎ.కాటమయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్యలు కేంద్ర …
Read More »థాంక్యూ మోదీ జీ
-రూ.3653 కోట్ల తో బద్వేల్-నెల్లూరు హైవేకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ -పట్నా విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంలో మోదీకి జాతీయ రహదారి మంజూరు పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు -మహానాడులో ఆపరేషన్ సింధూర పై టీడీపీ తీసుకున్న రాజకీయ తీర్మానం పై ప్రధానికి సమాచారం అందజేత పాట్నా, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మౌలిక వృద్ధికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్ నుండి గురువిందపూడి వరకు 4 లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. …
Read More »ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో 30న యోగాంధ్ర కార్యక్రమం
-1500 మందితో యోగాసనాల ప్రదర్శన -ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికారులు విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న రామ నారాయణం ఆధ్యాత్మిక కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం శుక్రవారం ఉదయం నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించి దీనిలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లాలోని నాలుగు పర్యాటక ప్రాంతాలు ఎంపిక చేసింది. దీనిలో భాగంగా రామ నారాయణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1500 మందితో …
Read More »ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రకు యోగాంధ్ర
– జూన్ 21 వరకు ఊరూవాడా పండగలా యోగా కార్యక్రమాలు – 26 జిల్లాల్లోనూ 26 ఇతివృత్తాలతో థీమ్ యోగా నిర్వహణ – అన్ని వర్గాల ప్రజలకూ యోగాను చేరువచేసేందుకు కృషిచేస్తున్నాం – కనీసం రెండు కోట్లమందికి యోగాసనాలు నేర్పడం లక్ష్యంగా కార్యక్రమాలు – రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైనర్ల నమోదు – విజయవాడ బీఆర్టీఎస్ యోగాంధ్ర స్ట్రీట్లో విజయవంతంగా పోలీస్ యోగాంధ్ర – ఇదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా ముందడుగేద్దాం – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …
Read More »
Prajavartha Online Telugu News