Breaking News

Monthly Archives: May 2025

వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి జంతు ప్రేమికులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి, జంతు ప్రేమికులు, అధికారులతో కలిసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నగరంలో వీధి కుక్కల వలన సమస్యలు, పరిష్కార మార్గాల పై ప్రత్యేక సమావేశం జరిగింది. మేయర్  మాట్లాడుతూ, నగరంలో వీధి కుక్కల …

Read More »

విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు

-విశాఖ ఉక్కును కాపాడుకోకుంటే చంద్రబాబును ప్రజలు నమ్మరు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు కార్మికులు సుదీర్ఘ ఆందోళన తరువాత సమ్మెలోకి వెళ్లే పరిస్థితి అటు …

Read More »

యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమం… : జిల్లా ఇంచార్జ్ కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగ ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమమును నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ కోరారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని ఆ రోజున విశాఖపట్నం సముద్రం ఒడ్డున రాష్ట్రస్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారని, …

Read More »

సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానం   

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్యుని సమస్యను సానుభూతితో ఓపికగా ఆలకించి పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని, జిల్లాలో పనితీరు మెరుగుపరుచుకుని ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి( సి జి ఓ) చిన్నారావు అధికారులకు సూచించారు మంగళవారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి జి ఆర్ ఎస్) — మీకోసం …

Read More »

ఎస్టేట్ విభాగం తో సమీక్ష సమావేశం

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం సత్యనారాయణపురం లోగల సర్కిల్ 2 కార్యాలయంలో ఎస్టేట్ విభాగం, తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎస్టేట్ విభాగంలో గల విజయవాడ నగరపాలక సంస్థ ఆస్తులైన కర్మల భవనాలు, స్వర్గపురి, కమ్యూనిటీ హల్లు, కళ్యాణ మండపాలన్ని ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని దానికనుగుణంగా ఎస్టేట్ సిబ్బంది ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో ప్రస్తుతం ఉన్న …

Read More »

సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షం పడుతున్న వేళ రోడ్ల పైన నీటి నిల్వలు ఉండకుండా సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా యం జి రోడ్డు, బెంజ్ సర్కిల్, నిర్మల స్కూల్ రోడ్డు, పినమనేని పాలిక్ లేని రోడ్డు, జమ్మి చెట్టు సెంటర్, లోయల కాలేజ్ రోడ్డు, లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోడ్, కండ్రిక ప్రాంతాలన్ని …

Read More »

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యం లో హెచ్.ఐ.వి., ఎయిడ్స్ పై అవగాహన వీధి నాటకము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశములు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కళాభారతి ప్రసాద్ బాబు కళాబృందంతో వీధి నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక భవానీపురం ఐరన్ యార్డ్ నందు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్.ఐ.వి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత …

Read More »

అంగరంగ ఓబులురాజు ఖండ్రిగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేకం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలంలోని ఓబులురాజు ఖండ్రిగ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, సత్యవేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులకు గ్రామస్థులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయ పద్ధతిలో పౌరోహితులు పూజలు నిర్వహించి హారతి, తీర్థ ప్రసాదాల అందజేశారు. ఈ కార్యక్రమంలో …

Read More »

ఆదరం గ్రామంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

-ఎంపీ నిధులతో పూర్తయిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ నిర్మాణం – ప్రారంభించిన ఎంపీ గురుమూర్తి, సమన్వయ కర్త రాజేష్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గం, కె.వి.బి.పురం మండలం ఆధరం గ్రామంలో ఎంపీ నిధులతో రూ.11.64 లక్షల వ్యయంతో నిర్మితమైన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. గ్రామ మహిళా సర్పంచ్ రిబ్బన్ కట్ చేసి వాటర్ …

Read More »

రానున్న మూడు రోజులు వాతావరణం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న రెండు రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు. గంటకు 50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు …

Read More »