Breaking News

Monthly Archives: May 2025

మెప్మా ద్వారా స్వయం సహాయక మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టణ ప్రాంతాలలో గల పేద మహిళల ఆర్థిక సాధికారికత లక్ష్యంగా.. స్వయం సహాయక సంఘాల సభ్యులకు SHG రుణాలు, బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు ముద్ర, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలను అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగు పరచవచ్చని అందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీ, …

Read More »

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

-ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పని దినాలను కల్పించాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పలు అబివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్, పంచాయతీరాజ్, డ్వామా, ఎంపిడిఒలు, సంబందిత అధికారులతో పల్లె పండుగలో భాగంగా మంజూరైన సిసి రోడ్లు పనుల పురోగతి పై వర్చువల్ గా …

Read More »

వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పంచాయతీల వారీగా త్రాగునీటి వనరులు (JJM), జిల్లా పరిషత్, MPLADS, వ్యక్తిగత మరియు సాముహిక మరుగుదొడ్ల పనులను వేగవంతం చేయాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు త్రాగునీటి వనరులు (JJM) జిల్లా పరిషత్,MPLANDS వ్యక్తిగత మరియు సామూహిక మరుగుదొడ్ల పనులపై మండలాల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

ఇంటర్మీడియేట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,981 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియేట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1,981 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 22 జనరల్, 11 ఒకేషనల్ కేంద్రాల్లో మధ్యాహ్నం 02.30 నుంచి సాయంత్రం 05.30 గంటల వరకు ద్వితీయసంవత్సరం మ్యాథమాటిక్స్ పేపర్ -IIA, బాటనీ పేపర్ …

Read More »

జూన్ 5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్. సూర్యనారాయణ నేతృత్వంలో 17 మంది ప్రతినిధుల బృందం ఉద్యోగులకు సంబంధించిన 18 అంశాలపై చీఫ్ సెక్రటరీ ని వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. పే రివిజన్ కమిషన్ ను ఏర్పాటు చేసి, ఐ. ఆర్ను వెంటనే ప్రకటించాలని, పెన్షనర్లకు ఉద్యోగులకు డి.ఎ.లు మంజూరు చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్పై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటుచేయాలని, సి.పి.ఎస్. / జి.పి. ఎస్. రద్దు చేయూలని, …

Read More »

ఉపాధి హామి పనుల లక్ష్యాల సాదనలో నిర్లక్ష్యాన్ని సహించను..

-లక్ష్యాల సాదనలో వెనుకబడితే చర్యలు తప్పవు.. -ఉపాధి హామిలో ఉద్యాన పంటల పనులకు ప్రాధాన్యతనివ్వండి.. -శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి.. -జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని, పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు 307 రూపాయల కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి …

Read More »

ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి…

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలపాలని సిపిఐ శ్రేణులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, …

Read More »

నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించాలని చీఫ్ సిటీ ప్లానర్స్ సంజయ్ రత్నకుమార్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అదేశాల మేరకు బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ పట్టణ ప్రణాళిక సిబ్బంది, ప్లానింగ్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ ప్లానింగ్ సెక్రెటరీ దగ్గర నుండి అసిస్టెంట్ సిటీ ప్లానర్ …

Read More »

నగరాన్ని గుంతలు లేని నగరంగా ఉంచాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరాన్ని గుంతలు లేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మిల్క్ కాలనీ క్రాంబే రోడ్ సింగ్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ పైన గుంతలను ఎప్పటికప్పుడు సచివాలయం సిబ్బంది తమతమ సచివాలయం పరిధిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటూ రోడ్ల పైన ఎటువంటి గుంతలు లేకుండా చూసుకోవాలని …

Read More »

వీధి వ్యాపారస్తుల సర్వే ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తాజాగా జరిగిన స్ట్రీట్ వెడ్డింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా వీధి వ్యాపారస్తుల సర్వేను మంగళవారం నుండి నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 సర్వే ప్రకారం 17,282 వీధి వ్యాపారస్తుల ఉన్నారని, 2025 వారిలో ఇంకా ఎంతమంది వీధి వ్యాపారస్తులుగా ఉంటున్నారు, వారు కాకుండా ఇంకా కొత్తవారు ఎవరైనా విధుల్లో వ్యాపారం చేస్తున్నారా వంటి అంశాలను 286 సచివాలయాల పరిధిలో ఉన్న 286 …

Read More »