-పోలియో టీకాపై కీలక పరిశోధనకు ‘ది లాన్సెట్’ గుర్తింపు’ -ఆంధ్ర, కర్నూలు మెడికల్ కాలేజీలకు అంతర్జాతీయ గౌరవం.. -పరిశోధక వైద్యులు చక్రవర్తి, విజయానంద్ కు మంత్రి -సత్య కుమార్ అభినందనలు.. -ఇదే స్ఫూర్తిని మిగిలిన కళాశాలలు కూడా కొనసాగించాలని మంత్రి ఆకాంక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రపంచస్థాయి వైద్య పరిశోధనల్లో తమ ప్రతిభను చాటాయి. చిన్నారులకు ఇచ్చే పోలియో టీకాపై నిర్వహించిన కీలక అంతర్జాతీయ పరిశోధన ప్రపంచ ప్రఖ్యాత ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో …
Read More »Monthly Archives: July 2026
దేవాలయాలపై విషప్రచారం చేయడం తగదు…
-జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి కోలా శివరామకృష్ణ నేడు తెనాలి వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఇటీవల దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంపై కొందరు చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర కమిటి ఈ అంశాన్ని పరిశీలించింది. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అనుపమ అందించిన వివరాలు, సంబంధిత రికార్డులు మరియు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం, చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టమైందని నాయకులు …
Read More »రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో రెవిన్యూ విభాగానికి సంబంధించిన సేవలను నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలని, రెవిన్యూ సేవల్లో జాప్యం వహిస్తే అందుకు బాద్యులైన వారి పై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ రెవిన్యూ అధికారులను, ఇన్స్పెక్టర్ లను హెచ్చరించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్ నందు రెవిన్యూ అధికారులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ …
Read More »సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు నేటితో ముగియనున్నందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఐ. కిషోర్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. …
Read More »ఇంజినీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన పార్క్ ల స్థలాలను పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్త పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం పెద్దపలకలూరు, ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి రోడ్, విజయదుర్గా నగర్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలనిఅధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విస్తృతంగా …
Read More »ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞత సభ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి అలాగే కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియపరుచుటకు సిపిఎస్-టు-ఓపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య సంఘం వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం గాంధీనగర్ లోని స్థానిక ఎన్జీవో హోంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిపిఎస్ టు ఓ పి ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పోలీసుల సమాఖ్య కోఆర్డినేటర్లు కే. లక్ష్మి …
Read More »అగ్ని మాపక శాఖలో ప్రమోషన్ల పోరులో కులం కార్డు తగదు…
-అవినాష్ జయసింహ అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి- హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, ప్రదీప్ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న సాటి కులస్తుడిపై దళితకులమనే గుర్తింపును దుర్వినియోగం చేస్తూ అసత్య ఆరోపణలు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్ డీఎఫ్ఓ అధికారి అవినాష్ జైసింహపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, చార్లెస్ ప్రదీప్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ తన …
Read More »బీసీల గొంతుక ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్నీ విజయవంతం చేద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక ఆర్థిక, కుల గణనను తక్షణమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇంచార్జి నూకాలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ఒక ప్రముఖ హో టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నుకాలమ్మ మాట్లాడుతూ బీసీలపై జరుగు తున్న వివక్షను అరిక ట్టేందుకు ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ …
Read More »నీట్ అడ్మిషన్లలో పారదర్శకత, గ్రామీణ విద్యార్థుల అవకాశాలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ గురుమూర్తి
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యలో ప్రవేశాలకు అమలవుతున్న నీట్ విధానం గ్రామీణ ప్రాంతాలు, ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులపై చూపుతున్న ప్రభావంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. నీట్ కారణంగా వైద్య సీట్ల లభ్యతపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందా, రాష్ట్రాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలని ఏవైనా విజ్ఞప్తులు వచ్చాయా, గత ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయో, అలాగే దేశవ్యాప్తంగా న్యాయమైన, పారదర్శకమైన అడ్మిషన్ విధానాన్ని …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొత్త డ్రై పోర్టుల మంజూరుపై కేంద్రం కీలక ప్రకటన!..
-ఏపీలో ‘శ్రీసిటీ’, తెలంగాణలో ‘చిట్యాల’ డ్రై పోర్టు ప్రతిపాదనలు కేంద్ర పరిశీలనలో ఉన్నాయని వెల్లడి.. -తెలంగాణ ‘ఫతేపూర్’ ప్రాజెక్టుకు ఇప్పటికే లభించిన కేంద్ర ప్రభుత్వ ఆమోదం.. -లోక్సభలో విజయవాడ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్.. న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి, ఎగుమతి-import లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల కల్పనపై విజయవాడ పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్లో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోలు (ICDలు), కంటైనర్ ఫ్రైట్ …
Read More »
Prajavartha Online Telugu News