https://prajavartha.com/wp-content/uploads/2025/02/24-31-January-2025.pdf
Read More »Monthly Archives: February 2025
BJP’s Vision for Delhi: CM Chandrababu Naidu Bats for Development and Progress in Election Rally
New Delhi, Neti Patrika Prajavartha : In a high-energy election rally in Shahdara, Chief Minister of Andhra Pradesh and Telugu Desam Party (TDP) Chief Nara Chandrababu Naidu extended his full support to BJP candidate Sanjay Goyal in the upcoming Delhi Assembly elections. Addressing a massive gathering of the Telugu community, CM Naidu emphasised the need for a strong and progressive …
Read More »Telangana to support BEE to promote Mission LIFE
-Telangana government committed for Enhancing Energy Efficiency &addressing Climate Change to protect Public interest -Telangana Strengthens Green Energy Commitment with Mission LIFFE Initiative. -Telangana, BEE to promote Mission LIFFE to improving quality of life to the people. -Govt aims for energy efficiency, economic growth & climate action. -Telangana’s 2025 energy policy to boost 40,000 MW RE. -State to add 12,000 …
Read More »కాబోయే అమ్మలు.. ర్యాంప్ పై తళుక్కుమన్నారు
– వినూత్నంగా అను మై బేబీ 3వ వార్షికోత్సవం – ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన గర్భిణీలు – కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సినీ తార పూర్ణ – అను మై బేబీలో అందుబాటులో హైరిస్క్ ప్రెగ్నెన్సీ, వాటర్ బర్త్, పెయిన్ లెస్ డెలివరీ సేవలు – సేఫ్ హాండ్స్ ప్రోగ్రామ్ ద్వారా 80 కి.మీ. పరిధిలో ఎన్ఐసీయూ చికిత్సలు – అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో అమ్మలు …
Read More »బడ్జెట్ ద్వారా ఎన్డీయే సర్కార్ రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువైంది
-ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా, రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా కేంద్ర బెడ్జెట్ -పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉంది -బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు -ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలకు టర్మ్లోన్ పథకం ద్వారా రుణాలు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదం -ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే విధంగా ఉందని …
Read More »సూర్య నమస్కారాలతో…సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన…
-శారీరక, మానసిక ఆరోగ్యం సూర్య నమస్కారాలతోనే సాధ్యం -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక భావన సూర్య నమస్కారాలతోనే సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. వసంత పంచమి,రథ సప్తమి పర్వ దినాలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ యోగసభ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం వేకువజామున స్థానిక జిల్లా పరిషత్ కల్యాణ మండపంలో 100 మంది యోగ సాధకులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం …
Read More »పట్టబద్రుల నియోజవర్గానికి ఎన్నిక నేపథ్యంలో “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం…
-అయితే పిజిఆర్ఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో సమస్యలను నమోదు చేసుకోవచ్చు… -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ద్వై వార్షిక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో కృష్ణా జిల్లాలో కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే “మీకోసం” (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి తాత్కాలిక విరామం ప్రకటించడం జరిగిందని కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం శాసనమండలి పట్టబద్రుల నియోజకవర్గానికి ఎన్నికకు జనవరి 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి తక్షణమే …
Read More »పుంగనూరు ప్రజలను మోసగిస్తున్న పెద్దిరెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి
-కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోంది -వైసీపీ నాయకులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు -అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి… ఇప్పుడు కుంటి సాకులా..? -సామాజిక వేదికలపై, ఇళ్ళల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి -ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని ప్రధాని మోదీ కలికిరిలో చేసిన ప్రకటన త్వరలోనే అమలవుతుంది -పుంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు లక్షల మందికిపైగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే …
Read More »ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ బహిరంగ సభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. స్థానిక గాంధీనగర్ లో జింఖానా గ్రౌండ్స్ లో ఆదివారం టూవీలర్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ,ఒంగోలు శాసనసభ్యులు దామచర్లజనార్దన్ రావు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ధర్మారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టూ వీలర్ వర్కర్స్ 8 0 లక్షలమంది కులాలకు అతీతంగా పనిచేస్తున్నారని, …
Read More »ఫిబ్రవరి 3 న (నేడు) తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
-జేసి మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 3వ తేదీన (నేటి సోమవారం) తిరుపతి జిల్లా నందు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమ ప్రత్యేక సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జెసి మరియు సదరు ఎన్నికల నిర్వహణ ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు ఫిబ్రవరి 3న (నేడు) నిర్వహించుటకు జరుగుతున్న డిప్యూటీ …
Read More »
Prajavartha Online Telugu News