-30 వైద్య బృందాలు, అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులు -ఎమెర్జెన్సీ స్పందనకు అన్ని ఏర్పాట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం నాడు జరుగనున్న ప్రధాని సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు హాజరయ్యే ప్రముఖులు, అతిథులు, ప్రజానీకం అవసరార్ధం వైద్య సేవలందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సూపర్ స్పెషాలిటీ వైద్యులు, స్పెషాలిటీ వైద్యులతో కూడిన 30 వైద్య బృందాల్ని వివిధ పాయింట్లలో నియమించారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్ తో కూడిన 6 అంబులెన్సులు, బేసిక్ …
Read More »Daily Archives: May 1, 2025
చారిత్రక ఘట్టానికి సర్వం సన్నద్ధం
– ప్రణాళికల సమర్థ అమలుతోనే కార్యక్రమం విజయవంతం – వేసవి నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు, తాగునీరు, మజ్జిగ పాయింట్లు – అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి పకడ్బందీ ఏర్పాట్లు – మండల, జిల్లాస్థాయి నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి – రూట్ అధికారులతో పాటు ప్రతి బస్సుకు ప్రత్యేకంగా ఇన్ఛార్జులు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవ్య రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన చారిత్రక ఘట్టానికి సర్వం సన్నద్ధమైన వేళ ప్రధాన …
Read More »ఏపీపీఎస్సీ గ్రూప్ 1మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
-పరీక్షకు హాజరు కానున్న 1801 మంది అభ్యర్థులు… -డిఆర్వో యం. లక్ష్మీ నరసింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల మూడవ తేది నుండి 9వ తేదీ వరకు 7రోజుల పాటు నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం లక్ష్మీ నరసింహం అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు చేయవలసిన ఏర్పాట్లపై గురువారం డిఆర్వో ఎం లక్ష్మీ నరసింహం నగరంలోని కలెక్టరేట్ ఆయన …
Read More »నెలలో మొదటి రోజునే ఠంచనుగా పింఛన్ల పంపిణీ
-రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి -రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పింఛనుదారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి నగరంలోని 41వ డివిజన్ రాజీవ్ నగర్, అదేవిధంగా సుల్తానగరం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ …
Read More »బి సి కుల గణనను చేపట్టెందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జనగణన లో బి సి కుల గణనను చేపట్టెందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షులు సి. లింగమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామాంజనేయులు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.గత 10 సం. రాలుగా కుల గణన ను చేపట్టాలని ప్రతి పక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నప్పటికి …
Read More »పేదల సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా
-పటిష్ట పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ -సీసీఎల్ఏ, జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత ఏర్పడుతోందని.. పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు, శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం సీసీఎల్ఏ జయలక్ష్మి అధికారులతో కలిసి …
Read More »పెన్షన్ దారులకు పెన్షన్ అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం మొఘల్ రాజ్ పురం, ఎర్ర మీడా పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్ దారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి, వారికి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి …
Read More »అన్న క్యాంటీన్లో ప్రజల్లోకి ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం రాత్రి పటమట రైతు బజార్ వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వేసవికాలం మొదలవడంతో మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం …
Read More »
Prajavartha Online Telugu News