రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు కార్మిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక విక్రమ హాల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇంచార్జీ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. బి. పద్మ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు వారి హక్కులు మరియు సంక్షేమం కోసం చేయబడ్డ …
Read More »Daily Archives: May 1, 2025
మధ్యాహ్నం వరకు 91.43 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో 2,34,576 మంది పెన్షన్ లబ్ధిదారులలో మధ్యాహ్నం వరకు 2,14,463 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక హుకుంపేట గ్రామ పంచాయతీ కాపుల పేటలో ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పెన్షన్ …
Read More »సమన్వయ శాఖల అధికారుల తో సమీక్షా సమావేశం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో శుక్రవారం జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ సభకు జిల్లా నుంచి వివిధ వర్గాలు ప్రజలు పాల్గొననున్న నేపథ్యంలో సమన్వయ శాఖల అధికారుల తో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకి చెందిన ప్రజలు, వివిధ పథకాల ప్రయోజనం పొందిన లబ్ధిదారులు ప్రధాని కార్యక్రమానికి వెళ్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ పై సమీక్ష నిర్వహించి, ఎటువంటి …
Read More »రాష్ట్రాభివృద్ధి కోసం రోజుకి 18 గంటలు పనిచేసే కార్మికుడు సీఎం చంద్రబాబు : ఎంపి కేశినేని శివనాథ్
-సిద్దార్ధహోటల్ మేనేజ్మెంట్ కాలేజీ గ్రౌండ్ లో ఘనంగా టి.ఎన్.టి.యు.సి మేడే వేడుకలు -ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపిలో కార్మికులకు, మేడే కి ప్రత్యేకత వుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కార్మిక శ్రామికులను పార్టీలో భాగం చేశారు. పార్టీ జెండా గుర్తులో ఎన్టీఆర్ చక్రం, నాగలి కార్మిక, కర్షకలకు చిహ్నంగా పెట్టారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం ఒక కార్మికుడిలా …
Read More »రాష్ట్రానికి ఆరోగ్యాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దటమే ఎన్డీయే కూటమి లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్
-తిరువూరు వేముల హేమలత రూ.3లక్షల ఎల్.వో.సి మంజూరు -బాధితురాలు తండ్రికి రూ.3లక్షల ఎల్.వో.సి అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రజలందరీ సంక్షేమం,అభివృద్ధితో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా ఎన్డీయే కూటమి లక్ష్యమని..ఆ విధంగానే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. తిరువూరు టౌన్ 5వార్డ్ అధ్యక్షుడు వేముల ఏడుకొండలు తన కుమార్తె వేముల హేమలత వైద్య చికిత్స నిమిత్తం తక్షణ ఆర్థిక సాయంకై లెటర్ ఆఫ్ క్రెడిట్ కోసం ఎంపి కేశినేని శివనాథ్ …
Read More »అమరావతి స్పోర్ట్స్ సిటీలో చెస్ అకాడమీ పెట్టేందుకు కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివనాథ్
-సిడ్నీ ఇంటర్నేషనల్ చెస్ ఛాలెంజెస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన పొట్లూరి సుప్రీత -పొట్లూరి సుప్రీత ను సన్మానించిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే అమరాతి స్పోర్ట్స్ సిటీ లో చెస్ అకాడమీ స్థాపించేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఆస్ట్రేలియాలో ఏప్రియల్ 23 వ తేదీ నుంచి 27 వరకు నిర్వహించిన సిడ్నీ ఇంటర్నేషనల్ చెస్ ఛాలెంజెస్ టోర్నమెంట్ లో విజయం సాధించిన ఉమెన్ ఫైడ్ మాస్టర్ …
Read More »జనగణనలో కులగణన నిర్ణయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదం చేస్తుంది : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం తీసుకున్న జనగణనలో కులగణన కార్యక్రమం బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి దోహదం చేస్తుందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. వచ్చే జన గణనలో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం పట్ల హర్షం ప్రకటించారు. ఈ మేరకు ఎంపి కేశినేని శివనాథ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. “కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవటం శుభపరిణామం. కులగణన అంశాన్ని …
Read More »టిడిపి కార్యకర్తలకు అండగా వుంటుంది : ఎంపి కేశినేని శివనాథ్
-పెనుమత్స వర్మ జయంతి అన్నదాన కార్యక్రమం -నివాళులర్పించిన ఎంపి కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కి కార్యకర్తలే ఆస్తి.. కార్యకర్తలకు ఏలాంటి కష్టం వచ్చినా పార్టీ తోపాటు నాయకులు అందరూ అండగా వుంటారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. టిడిపి యువనాయకుడు పెనుమత్స వర్మ 33వ జయంతి వేడుకలు భవానీపురంలోని శివాలయం సెంటర్ లో వర్మ ప్రెండ్ సర్కిల్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్, మాజీ …
Read More »ప్రజా సమస్యలు షరిష్కరించటమే ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యోద్దేశ్యం : ఎంపి కేశినేని శివనాథ్
-ఫించన్ల పింపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ -17వ, 18వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పింపిణీ కార్యక్రమం -ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఫించన్ సొమ్ము అందజేత -సబ్ వే కానీ అండర్ పాస్ నిర్మించే విధంగా కృషి -రాబోయే రెండు మూడు నెలల్లో కృష్ణలంకలో సమస్యలు పరిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిపక్షంలో వున్నప్పుడు సమస్యలపై ఏవిధంగా పోరాడామో…అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ప్రజా సమస్యలు పరిష్కరించటం ఎన్డీయే కూటమి ప్రభుత్వ …
Read More »50వ డివిజన్ లో 139వ ‘మే’ దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గొల్లపాలెం గట్టు మహంతిపురం 50వ డివిజన్ లో 139వ ‘మే’ దినోత్సవం కార్మిక విజ్ఞాన సమితి, సుంకర భాస్కరరావు గాడి మాణిక్యాలరావు యువజన బృందం దగ్గర నగర సిపిఐ కార్యదర్శి జి.కోటేశ్వరరావు గారు జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా మే దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్నారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను అలాగే 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. కానీ ఈ నాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బి.జె.పి ప్రభుత్వం అనేక నల్ల …
Read More »
Prajavartha Online Telugu News