విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల పోరాట స్ఫూర్తి, చైతన్యానికి ప్రతీక మేడే సందర్భంగా కార్మిక సోదరులకు ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్ రూపకర్త, ఏ ట్రస్ట్ ఏ ఫర్ ఆల్ సంస్థ అధ్యక్షులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు అళహరి వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టికి మూలమని.. జాతి నిర్మాణంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయన్నారు. మన సమాజ గతిని.. పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే అని చెప్పారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా మేడే …
Read More »Daily Archives: May 1, 2025
ఆయనో రాజకీయ రాబంధు
-జగన్ పై మంత్రి సవిత ఫైర్ – సింహాచలం ఘటన బాధాకరం… – పగోళ్లకు కూడా ఈ కష్టం రాకూడదు… – బాధితులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు – ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశం – బాధితులకు ఓదార్పు పేరుతో జగన్ శవ రాజకీయాలు – ఆయన హయాంలో ఎన్ని ఘటనలు జరిగినా స్పందించలేదు – బాధిత కుటుంబాలకు అండగా నిలవలేదు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనో రాజకీయ రాబంధు అని, శవ రాజకీయాలతోనే ఆయన …
Read More »కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చంద్రబాబు పాలన
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, తన కుటుంబ సభ్యుల మాదిరిగా కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఆమె …
Read More »సీబీజీ ప్లాంట్ ఏర్పాటు ముందుకొచ్చిన ఆస్ట్రేలియా సంస్థ
-రూ. 150 కోట్ల పెట్టుబడికి ఆర్వెన్సిస్ గ్రూప్ ఆసక్తి -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటితో ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం భేటీ తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు తాడేపల్లిలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యి చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న విస్తృత …
Read More »జిల్లాలోని ప్రజలు సభకు వెళ్ళుటకు ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టండి
-జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల మే 2 న గౌ. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టుటకు విజయవాడ సభలో పాల్గొనుటకు విచ్చేయుచున్నారని, జిల్లా నుండి ప్రజలు సభకు వెళ్ళుటకు ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధ, గురువారాల్లో అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా …
Read More »కిషోరీ బాలిక వికాసం వేసవి శిక్షణా కార్యక్రమాల ప్రణాళిక గోడ పత్రికను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కిషోరీ బాలిక వికాసం వేసవి శిక్షణా కార్యక్రమాల ప్రణాళిక గోడ పత్రికను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ రోజు ఈ కార్యక్రమo ముఖ్య ఉద్దేశం కిశోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని చైతన్యవంతులు చేయవలసిన అవసరం ఉన్నదని తెలిపారు. ఈ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలుఅయ్యేలా అన్ని శాఖలు సమర్ధవంతగా పని చేయవలెనని తెలిపారు. మే 2 నుంచి జూన్ 10 వరకు వివిధ అంశములు పైన …
Read More »జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తులు నాణ్యతతో, సకాలంలో పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తులను నాణ్యతతో చేపట్టాలని, అలాగే వాటికి సంబంధించిన అంచనాల ప్రతిపాదనలను నిర్దేశించిన గడువులోపు పంపించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్. …
Read More »ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
-సచివాలయం సిబ్బంది పింఛన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల లబ్ధిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా…ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్ళి క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం రేణిగుంట మండలం, తూకివాకం పంచాయతీ …
Read More »రూట్ మ్యాప్ పై సూచనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని అభివృద్ధి పనులను ప్రారంభించే దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే కార్యక్రమంలో భాగంగా జిల్లా నుంచి బయలుదేరి వెళ్లే వాహనాలకు కృష్ణానది ఉత్తర భాగాన ప్రాంతంలో పార్కింగ్ స్థలాన్ని పి .11 కేటాయించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. గురువారం రాత్రి క్షేత్ర స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నుంచి అమరావతి కి వెళ్లే వాహనాలకు సంబంధించి రూట్ మ్యాప్ పై సూచనలు చెయ్యడం జరిగింది. తూర్పు …
Read More »నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎం ట్రన్స్ టెస్ట్ ( నీట్ ) 2025 పరీక్షలు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు
-ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదు -ముందుగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి -జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో 2760 మంది అభ్యర్థులు హజరు కానున్నారు -జాయింట్ కలెక్టర్ తో కలిసి క్షేత్ర స్థాయి , నోడల్ అధికారుల దిశా నిర్దేశం -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ 2025 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ) పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా …
Read More »
Prajavartha Online Telugu News