విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారులకు ఏ సమయంలో అయినా రేషన్ షాప్ నుంచి రేషన్ సరుకులు తీసుకునే విధంగా చౌక ధర దుకాణాలు అందుబాటులో ఉండాలని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన విజయవాడ కానూరు సివిల్ సప్లై బిల్డింగ్ లో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక దుకాణాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. గత ప్రభుత్వం ఇంటింటికి సన్న బియ్యం ఇస్తామని పైలెట్ ప్రాజెక్టు అంటూ ప్రజలను నమ్మించి… ఇంటి ఇంటికి …
Read More »Daily Archives: May 22, 2025
అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం
సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా చేతుల మీదుగా వర్చువల్ గా దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ను స్థానిక ఎమ్మెల్యే …
Read More »ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్
వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త : వాకాడు నందు ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్ ను గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలసి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్. వాకాడు నందు గల ఎం.ఎల్. ఎస్ పాయింట్ గొడౌన్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తో కలిసి గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ వాకాడు నందుగల ఎంఎల్ఎస్ పాయింట్ గోడౌన్ …
Read More »చిట్టమూరు సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖి చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
చిట్టమూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టమూరు సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖి చేసారు. గురువారం సాయంత్రం చిట్టమూరు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ జరుగుతున్న వసతి గృహం యొక్క మరుగుదొడ్ల మరమ్మత్తులు, రన్నింగ్ వాటర్ అందుబాటులో ఉండేలా, ప్రతి కొళాయికి ట్యాప్ ఏర్పాటు, ట్యూబ్ లైట్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బులు, వంటగదికి ఎగ్జాస్ట్ ఫ్యాన్, …
Read More »తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
దొరవారిసత్రం, నేటి పత్రిక ప్రజావార్త : దొర వారి సత్రం మండలం లోని తల్లంపాడు గ్రామంలో పిఎండిఎస్ సాగు చేసిన పొలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సందర్శించారు. గురువారం తల్లంపాడు గ్రామంలో పి. యం. డి. ఎస్ పైరు 11 రకాల విత్తనాల్ని గోవర్ధన్ అనే రైతు పోలం లో వేయడం జరిగింది. వీటి వల్ల ఉపయోగాలని గ్రామ రైతులకు ఏపీ సీఎన్ ఎఫ్ డిపిఎం శ్రీ షణ్ముగం మరియు ఏడిఏ అగ్రికల్చర్ G. అనిత వారు కలెక్టర్ గారికి వివరించడం …
Read More »హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని 15 డివిజన్ గాంధీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో గురువారం ఉదయం టిడిపి యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారికి గద్దె క్రాంతి కుమార్ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు నిమిత్తం రూ 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అదే క్రాంతి కుమార్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వడ్డన …
Read More »మెగా క్లీన్ ద్వారా చేపట్టి నగరాన్ని క్లీన్, గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుకుంద్దాం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ ల వారీగా సమగ్ర పారిశుధ్య పనులను మెగా క్లీన్ ద్వారా చేపట్టి నగరాన్ని క్లీన్, గ్రీన్ నగరంగా తీర్చిదిద్దుకుందామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం స్థానిక 9,10వ వార్డ్ ల్లోని సుద్దపల్లి డొంక, యాదవుల బజార్, అలీ నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ మొహ్మద్ నసీర్ తో కలిసి పర్యటించి మెగా క్లీన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ …
Read More »యోగాంధ్ర 2025 కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలకు యోగాపై అవగాహన కల్గించేలా ట్రైనర్లను సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మాస్టర్ ట్రైనీలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలకు యోగాపై అవగాహన కల్గించేలా ట్రైనర్లను సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గుంటూరు నగరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమ అమలుపై ఆసక్తి కల్గిన యోగా మాస్టర్ ట్రైనీలతో కమిషనర్ చాంబర్ లో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుండి జూన్ …
Read More »యోగాంధ్ర 2025 కార్యక్రమ అమలుపై సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 ని గుంటూరు నగరంలో విజయవంతం చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కోరారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తో కలిసి గుంటూరు నగరంలో యోగాంధ్ర 2025 కార్యక్రమ అమలుపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, 2014 జూన్ 21న యునైటెడ్ నేషన్స్ ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, …
Read More »ప్రపంచ తేనెటీగల దినోత్సవం వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ , రాష్ట్ర కార్యాలయం, విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం వేడుకలు 20 మే 2025 తేదీన ఆంధ్రా ప్రదేశ్ షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం , డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ భవనం, అరండల్ పేట, విజయవాడ నందు నిర్వహించారు. ముంబాయి లోని అటవీ ఆధారిత పరిశ్రమ డైరెక్టరేట్ ఆదేశాలకు అనుగుణంగా ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్, రాష్ట్ర కార్యాలయం, విజయవాడ వారు ఈ కార్యక్రమాన్ని …
Read More »
Prajavartha Online Telugu News