విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రాహ్మణ వీధిలోని శ్రీ కృష్ణ ప్రార్ధన మందిరం, శ్రీ రామాలయం కొత్తగుళ్ళు వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధి నుంచి రధం సెంటర్, కాళేశ్వర మార్కెట్, బోడెమ్మ హోటల్ మీదుగా కొత్తగూళ్ళు వరకు నిర్వహించిన శ్రీ సంకల్ప సిద్ధి హనుమాన్ జి శోభాయాత్ర లో మాజి మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజి మంత్రి వెలంపల్లి అంగరంగ వైభవంగా హనుమాన్ శోభాయాత్రను నిర్వహించడం చాలా సంతోషంగా …
Read More »Daily Archives: May 22, 2025
అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
-వెయ్యి పింఛను పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టింది -పాస్ పుస్తకాల్లో జగన్ ఫొటోలు వేసి భూములు కొట్టేసే కుట్ర -కూటమి ప్రభుత్వంలో పింఛన్ల కోసమే రూ.33 వేల కోట్లు -అత్యధిక డిఎస్సీలు నిర్వహించిన ఘనత టీడీపీదే -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి, సంక్షేమం రెండూ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో గురువారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి… టీడీపీ వచ్చిన …
Read More »లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి జైలుకి వెళ్లటం ఖాయం : ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు
-ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం -డిజిటల్ పేమెంట్ ఎందుకు వాడలేదో జగన్ సమాధానం చెప్పాలి -మధ్యం మాఫియాకి కర్త కర్మ క్రియ జగన్ రెడ్డే -దేశంలో ఎక్కడ లేని విధంగా మద్యం దోపిడి జరిగింది -ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము లూటీ చేసిన జగన్ కి శిక్ష తప్పదు -మద్యం పాలసీ పై సంతకాలు వుంటాయా అని అడగటం జగన్ అవివేకానికి నిదర్శనం -నారా లోకేష్ కి అభినందనలు తెలిపిన గోనె విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పులి వెందుల ఎమ్మెల్యే …
Read More »గన్నవరం నుంచి దేశ,విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయి : ఎంపి కేశినేని శివనాథ్
-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ సమావేశం -ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ చైర్మన్ ఎంపీ బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో దేశ,విదేశాలకు కొత్త విమాన సర్వీసులు రాబోతున్నాయని ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ వైస్ చైర్మన్, ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం లో విమానాశ్రయ అభివృద్ది గురించి ఎయిర్ పోర్ట్ అడ్వైజరి కమిటీ గురువారం సమావేశం …
Read More »పుల్లేటి కాలువ విస్తరణ పనుల కోసం కమీషనర్ ను కలిసిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గద్దె
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పుల్లేటి కాలువ విస్తరణ పనుల గురించి కమిషనర్ ధ్యానచంద్ర ను ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ గురువారం కలిశారు. 3వ డివిజన్ లోని గుణదల పంచాయతీ ఆఫీస్ పోస్టాపీస్ ఏరియాల్లో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించి పుల్లెటి కాలువ సమస్యను పరిశీలించారు. అనంతరం సమస్యను త్వరగా పరిష్కరిచటం కోసం ప్రజాప్రతినిధులు …
Read More »హనుమత్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించిన పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమత్ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజక వర్గం లోని పలు ఆలయాలలో పూజలు నిర్వహించిన ysrcp గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన వెంకట మహేష్ విజయలక్ష్మి దంపతులు 1..హనుమత్ జయంతి సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నా అనంతరం టెంపుల్ ట్రస్టీ ర్యాంపిళ్ల శంకర్ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. 2..హనుమత్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. 3..నెర్జీ మన్మథరావు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమంత్ జయంతి …
Read More »జగన్రెడ్డిని వణికిస్తున్న లిక్కర్ స్కాం
-ఏ తప్పూ చేయకపోతే డిజిటల్ పేమెంట్లు ఎందుకు రద్దు చేసినట్లు? -మాజీ ముఖ్యమంత్రి చెప్పిన చిన్న గీత-పెద్ద గీత కథనం హాస్యాస్పదం -జగన్ హయాంలో మద్యం తయారీదారులు ప్రజోపయోగం కోసం డిస్టిలరీలను నష్టాల్లో నడిపారా? -అసంబద్ధ వాదనలతో తనలోని భయాన్ని బయటపెట్టుకున్న జగన్ -అసలు దొంగ ఎవరంటే…భుజం తడుముకున్న జగన్ వైనం -పోలీసు అధికారులపై కేసులు పెట్టడం తప్పయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపిన సంగతేంటి? -ప్రజలు తీర్పిచ్చిన రోజును వెన్నుపోటు దినంగా జగన్ పరిగణించడం సబబా? -జగన్రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ …
Read More »మావోయిస్టుల ఎన్కౌంటర్ పై జ్యుడీషియల్ విచారణకు సిపిఐ డిమాండ్.
-ఆదివాసీయులను చంపి..ఘనతగా మోదీ చెప్పుకోవడం దారుణం. -ఇళ్ల స్థలాలు, సూపర్ 6 హామీల అమలుపై జూన్ 2న మండల కేంద్రాల్లో ధర్నాల గోడపత్రిక విడుదల. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఛత్తీస్ఘర్లో జరిగిన భారీ ఎన్కౌంటరులో 27మంది మావోయిస్టులు హతమయ్యారని, ఇవి కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని, వాటిపై న్యాయ విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత నంబాల కేశవరావుతోపాటు 27 మంది చనిపోవడం అంటే..ఇవి ప్రభుత్వం …
Read More »జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పునః ప్రారంభం
– దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటివద్దే రేషన్ – రేషన్ దుకాణాల ద్వారా అత్యంత పారదర్శకంగా సరుకుల పంపిణీ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని.. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడి వృద్ధులకు ఇంటివద్దే రేషన్ సరుకులు పంపిణీ …
Read More »ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పక్షాలు సహకరించాలి…
– అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు దిశగా ప్రోత్సహించాలి – డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పక్షాలు అధికారులకు సహకరించాలని, అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. ఈసీఐ ఆదేశాల మేరకు ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »
Prajavartha Online Telugu News