-జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ప్రత్యేక యోగా అవగాహన కార్యక్రమాలు -మే 29 వ తేదీన సెంట్రల్ జైల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం -సీఎం యోగా సాధన ఆదర్శం స్పూర్తి: -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నెల రోజులపాటు యోగా సాధన కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం …
Read More »Daily Archives: May 22, 2025
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వంతుగా సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోనీ స్థానిక డీ ఆర్ వో ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో …
Read More »సమర్థుడైన కార్యసాధకుడు ఆంజనేయుడు
-ధైర్యానికి, వినయానికి ప్రతీక హనుమాన్ -మంత్రి కందుల దుర్గేష్ -రాజమహేంద్రం, నిడదవోలు సహా పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ప్రజలందరిపై ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రత్యేక పూజలు నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం, బుర్రిలంకలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు …
Read More »కోకో పెంపకాన్ని ప్రోత్సాహం అందించాలి
-కోకో సాగులో అంతర్ పంట ద్వారా అదనపు ఆదాయం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కోకో తోట పంటల విస్తరణ పై ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించాలని ఆ తద్వారా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం కోకో క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , 600 హెక్టార్లలో కోకో …
Read More »జీవవైవిద్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి
-సెంట్రల్ జైల్ సూపరెంటిండెంట్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జీవవైవిధ్య సంరక్షణతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొక్కల సంరక్షణ, నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. రాహుల్ మాట్లాడుతూ గత ఏడాది రాజమండ్రి కేంద్ర కారాగారానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ఎంతో చారిత్రాత్మకమైన రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవవైవిధ్య …
Read More »అవగాహన పెంచితే – ప్రాణాలను కాపాడుకోగలం
-ప్రీఈక్లాంప్సియా దినోత్సవం – మే 22 మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం మే 22న జరుపుకునే ప్రపంచ ప్రీఈక్లాంప్సియా దినోత్సవం సందర్భంగా, [కృష్ణా జిల్లావైద్య మరియు ఆరోగ్య శాఖఅధికారిమాట్లాడుతు] గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబాలు మరియుప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి, ఆరోగ్య సేవలందించే వైద్య సిబ్బంది, ఏఎన్ఎంమరియుఆశా కార్యకర్తప్రీఈక్లాంప్సియా అనే గర్భకాల సమస్య పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సమస్య తగిన దశలో గుర్తించబడకపోతే తల్లి మరియు శిశువుకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చు.కృష్ణ జిల్లాలో ప్రస్తుతం 35 …
Read More »కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీపీలు జడ్పిటిసిలను తప్పనిసరిగా పిలవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. గురువారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఆమె అధ్యక్షతన కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుట కోసం జడ్పీ నిధుల నుండి 30 కోట్ల రూపాయలను …
Read More »ఒరాకిల్ యూనివర్సిటీ నుండి విద్యార్థుల కోసం ఉచిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభం
-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు (APSSDC) మరియు ఒరాకిల్ యూనివర్సిటీ సంయుక్తంగా విద్యార్థుల సాంకేతిక అభివృద్ధి కోసం ఉచిత డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఒరాకిల్ యూనివర్సిటీ డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లోని కోర్సులకు ప్రవేశం కల్పించబడుతుంది. అలానే ఫౌండేషన్ కోర్సులపై సర్టిఫికేషన్ పొందవచ్చు. రిజిస్ట్రేషన్ విధానం: ఇంజనీరింగ్ విద్యార్థులు …
Read More »పాలస్తీనాకు అండగా ఉందాం
-పుస్తకావిష్కరణ సభలో వక్తలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇజ్రాయెల్ దురాక్రమణకు, వివక్షకు గురై, ప్రపంచ దేశాల మద్ధతు ఆశించిన స్థాయిలో అందని పాలస్తీనాకు యావత్తు ప్రపంచం మానవత్వంతో అండగా ఉండాలని కెఎల్ యు ఫ్రొఫెసర్ బుడిగ జమీందర్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు కూలీ సంఘం(ఏపి) రూపొందించిన పాలస్తీనా ముఖచిత్రం పుస్తకాన్ని పలువురు ఆవిష్కరించారు. అనంతరం పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయెల్ దురాక్రమణ, సొంత దేశంలోనే పాలస్తీనీయులు కాందిశీకులుగా, జీవచ్ఛవంబు వలె జీవించటాన్ని కన్నులకు కట్టినట్లు వివరించారు. రెండోవ …
Read More »రేషన్ కార్డుల దరఖాస్తుకు గడువు లేదు..
-ఇది నిరంతర ప్రక్రియ -ప్రజలు తొందరపడకండి.. -అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు -పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు.. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈరోజు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డులు దరఖాస్తు …
Read More »
Prajavartha Online Telugu News