– జూన్ 21 వరకు రోజూ ఉదయం ప్రత్యేక యోగా కార్యక్రమాలు – ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలి – ప్రతిఒక్కరూ మరో ముగ్గురిని యోగాచరణ దిశగా ప్రోత్సహించాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో కనీసం రెండుకోట్ల మందికి యోగాలో ప్రవేశం లక్ష్యంతో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని.. ఇందులో భాగంగా జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విజయవాడలోని బీఆర్టీఎస్ …
Read More »Daily Archives: May 22, 2025
అన్న క్యాంటీన్లో ప్రజల్లోకి ఎటువంటి ఇబ్బంది పడకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్ లోకి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో స్వయంగా తానే మాట్లాడి ఆహార నాణ్యత, అన్న క్యాంటీన్లో ఉన్న వసతుల పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అన్న కాంటీన్ లో ఆహారం సేవించే ప్రజలకు ఎటువంటి …
Read More »ఘనంగా నూజివీడులో మినీ మహానాడు
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు ఏలూరు జిల్లా మినీ మహానాడుకు వేలాదిగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు కేరింతల నడుమ హట్టహాసంగా ప్రారంభం మంత్రి కొలుసు పార్థసారధి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ టీడీపీ బలం కార్యకర్తలే..దేశంలో మరెక్కడా లేని క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని తల్లి లాంటి భువనేశ్వరి పార్టీ కార్యకర్తల పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.. నన్ను అక్కున చేర్చుకున్న నూజివీడు టీడీపీ కార్యకర్తల …
Read More »శీ అభయాంజనేయస్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు
దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ అభయాంజనేయస్వామివారి దేవస్థానం నందు హనుమంతుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం దుగ్గిరాల నుండి విజయవాడ వెళ్ళే మెయిన్రోడ్డులో శ్రీ అభయాంజనేయస్వామివారి 42 అడుగుల భారీ విగ్రహం ఆలయం నందు అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయా ట్రస్ట్ అధ్యక్షులు జూటూరి శ్రీను మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన తరువాత మొట్టమొదటి హనుమత్ జయంతి అని ఈ దైవ కార్యక్రమాన్ని అందరి …
Read More »రేషనలైజేషన్ ద్వారా వీఆర్వోలు, వీఎస్లు, వీఆర్ఎలకు తీవ్ర అన్యాయం… : భూపతిరాజు రవీంద్రరాజు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రేషనలైజేషన్ ద్వారా గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ), గ్రామ సర్వేయర్ (వీఎస్), గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఎ) తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు. గురువారం గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ…ఆయా శాఖల ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీఎస్డబ్లూఎస్ జీవో 4 జారీ చేయడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలను జనాభా ప్రాతిపదికన క్లస్టర్ విధానం తీసుకొచ్చి …
Read More »ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పక్షాలు సహకరించాలి
– అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు దిశగా ప్రోత్సహించాలి – డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణలో రాజకీయ పక్షాలు అధికారులకు సహకరించాలని, అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీఆర్వో లక్ష్మీనరసింహం సమావేశం నిర్వహించారు. ఈసీఐ ఆదేశాల మేరకు ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »
Prajavartha Online Telugu News