Breaking News

Monthly Archives: May 2025

టిడిపి కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా వుంటుంది : ఎంపి కేశినేని శివ‌నాథ్

-పెనుమ‌త్స‌ వ‌ర్మ జ‌యంతి అన్న‌దాన కార్య‌క్ర‌మం -నివాళుల‌ర్పించిన ఎంపి కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ కి కార్య‌క‌ర్త‌లే ఆస్తి.. కార్య‌కర్త‌ల‌కు ఏలాంటి క‌ష్టం వ‌చ్చినా పార్టీ తోపాటు నాయకులు అంద‌రూ అండ‌గా వుంటార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. టిడిపి యువ‌నాయ‌కుడు పెనుమ‌త్స వ‌ర్మ 33వ జ‌యంతి వేడుక‌లు భవానీపురంలోని శివాల‌యం సెంట‌ర్ లో వ‌ర్మ ప్రెండ్ స‌ర్కిల్ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎంపి కేశినేని శివ‌నాథ్, మాజీ …

Read More »

ప్ర‌జా స‌మ‌స్య‌లు ష‌రిష్క‌రించ‌ట‌మే ఎన్డీయే ప్ర‌భుత్వం ముఖ్యోద్దేశ్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్

-ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ -17వ‌, 18వ డివిజ‌న్ల‌లో ఎన్టీఆర్ భ‌రోసా ఫించ‌న్ల పింపిణీ కార్య‌క్ర‌మం -ఇంటింటికి వెళ్లి ల‌బ్ధిదారుల‌కు ఫించ‌న్ సొమ్ము అంద‌జేత -స‌బ్ వే కానీ అండ‌ర్ పాస్ నిర్మించే విధంగా కృషి -రాబోయే రెండు మూడు నెలల్లో కృష్ణ‌లంక‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తిప‌క్షంలో వున్నప్పుడు స‌మ‌స్య‌ల‌పై ఏవిధంగా పోరాడామో…అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌టం ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వ …

Read More »

50వ డివిజన్ లో 139వ ‘మే’ దినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గొల్లపాలెం గట్టు మహంతిపురం 50వ డివిజన్ లో 139వ ‘మే’ దినోత్సవం కార్మిక విజ్ఞాన సమితి, సుంకర భాస్కరరావు గాడి మాణిక్యాలరావు యువజన బృందం దగ్గర నగర సిపిఐ కార్యదర్శి జి.కోటేశ్వరరావు గారు జెండా ఎగురవేసి ప్రసంగించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా  మే  దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్నారు. కార్మికులు అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను అలాగే 8 గంటల పని దినాన్ని  సాధించుకున్నారు. కానీ ఈ నాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బి.జె.పి ప్రభుత్వం అనేక నల్ల …

Read More »

సామాజిక.. ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– పెన్షన్ అందించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత ఎన్టీఆర్ గారిదే – హామీ మేరకు ఏప్రిల్ నుండే రూ.4000 పెన్షన్ ఇస్తున్నాం – గత పాలకులు హామీ ఇచ్చి దగా చేశారు – పెన్షన్ల పంపిణీలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం అని పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించి …

Read More »

సింహాచలం ప్రమాదంపై రాజకీయం సిగ్గు చేటు

– ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు – ప్రకృతి వైపరీత్యాలపై ద్వారా జరిగే ప్రమాదాన్ని రాజకీయం చేయొద్దు – మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సింహాచలం దేవస్థానం వద్ద చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేయడం దుర్మార్గమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ… సింహాచలంలో గోడ కూలి మరణించిన వారికి సంతాపం తెలిపారు. బాధిత …

Read More »

విజయవాడపై ఎందుకీ వివక్ష..?

-వైసీపీ హయాంలోనే 99 శాతం వెస్ట్ బైపాస్ పనులు పూర్తి -వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి సర్కారు విజయవాడ అభివృద్ధిపై అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఫలితంగా నగరం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు ఏడాది గడుస్తున్నా.. నగరానికి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో 99 శాతం …

Read More »

అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని పునఃప్రారంభించడానికి అంకితభావంతో కృషి చేసిన ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులకు ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాలు, ట్రంక్ మౌలిక సదుపాయాలు, వరద నివారణ ప్రాజెక్టులు, ల్యాండ్ పూలింగ్ మౌలిక సదుపాయాలు మరియు ఇతరాలు సహా రూ. 58,000 కోట్ల విలువైన రాజధాని నగర పనులను పునఃప్రారంభించడాన్ని …

Read More »

సమ్మర్ క్యాంపు ప్రారంభం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిఎంసి ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంను రానున్న కాలంలో అత్యాధునిక వసతులతో కూడిన క్రీడా కేంద్రంగ అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గురువారం స్థానిక యన్.టి.ఆర్ మునిసిపల్ స్టేడియం లో నెల రోజుల పాటు జరుగనున్న సమ్మర్ క్యాంపు ను నగర్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, పశ్చిమ నియోజకవర్గ యం.యల్.ఎ గల్లా మాధవి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా స్టేడియం …

Read More »

అధికారులు, సిబ్బంది కి తగు ఆదేశాలు జారీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 2న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు కేటాయించిన పార్కింగ్, మెయిన్ డయాస్ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ప్రణాళికాబద్దంగా చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  తెలిపారు. గురువారం అమరావతిలో విధులు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బందితో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా …

Read More »

మే డే కార్మికుల హక్కుల దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మే డే సందర్భంగా ప్రజారోగ్య కార్మికులకు మానవత స్వచ్చంద సంస్థ టవల్స్ అందించడం అభినందనీయమని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  అన్నారు. గురువారం మే డేని పురస్కరించుకుని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో మానవత స్వచ్చంద సంస్థ టవల్స్ అందించింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిరంతరం ప్రజారోగ్య రక్షణకు పాటుపడే కార్మికులను గుర్తించి వారికి టవల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. మే డే కార్మికుల హక్కుల దినోత్సవమని, గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి నెల 3వ గురువారం …

Read More »