Breaking News

Monthly Archives: July 2025

చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచండి

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ స్వరంగంలో లైట్లను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వస్త్రలత, పంజా సెంటర్, గాంధీ హిల్ ఏరియా, చిట్టినగర్, కలరా హాస్పిటల్, సితార సెంటర్, విద్యధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, రామరాజ్యనగర్, నాలుగు స్తంభాల సెంటర్, అంబేద్కర్ రోడ్డు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిట్టినగర్ స్వరంగంలో పెయింట్లను …

Read More »

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం ఉదయం సూర్యారావుపేట లోగల NASA హాస్పిటల్,విద్యాధరపురం లోని రాయల్ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి ఫైర్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, …

Read More »

ఆటోమ్యూటేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను పై పేరు మార్పునకు ఆటోమ్యూటేషన్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం నగర ప్రజలను కోరారు. బుధవారం నాడు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆగస్టు 1, 2025 నుండి రాష్ట్రమంతా ఈ సేవలు ఉన్నాయని, రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలోనే ఆస్తి పన్ను లోని పేరు మార్పు జరుగుతుందని …

Read More »

మలబార్ గోల్డ్ లో వర మహాలక్ష్మీ వ్రతం ఆఫర్స్

-ఆగష్టు 8 వరకు ఆఫర్ల హంగామా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మలబార్ గోల్డ్ & డైమండ్స్, ఎంతో పుణ్యప్రదమైన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా, భక్తి శ్రద్ధలతో మరియు శాశ్వత సౌందర్యంతో ఈ వేడుకలు జరుపుకోవడానికి వినియోగదారులను ఆహ్వానిస్తుంది. పవిత్రమైన ఈ పండుగను స్మరించుకుంటూ, మీ పండుగ వేడుకలకు మెరుపులు అధడానికి మరియు ప్రతి పండుగకు ప్రాముఖ్యతను జోడించడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడిన 100% జెన్యూన్ ఆఫర్లను మలబార్ గోల్డ్ & డైమండ్స్ అందిస్తోంది. ఈ పండుగలో భాగంగా అన్ని బంగారం, అన్కట్ వజ్రాలు …

Read More »

ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాల పురోగతిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష

-ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి, సిఎఫ్‌సీ అమలు, డిజిటల్ సేవల విస్తరణపై దృష్టి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, వాటి లబ్ధి చివరి ప్రయోజనదారుల వరకూ చేరాలన్నదే తమ లక్ష్యం అని ఎంఎస్‌ఎంఈ, సిర్‌పీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈ పథకాల అమలుపై మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉపాధి సాధనాలు రూపొందించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. …

Read More »

తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

-RDO అధ్యక్షతన ట్రిబ్యునల్.. – డిఆర్ఓ కే మోహన్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007 విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డిఆర్ఓ కే.మోహన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలపై ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

చాపిరి గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు”

-కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు..* అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలోని చాపిరి గ్రామంలో బుధవారం నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టి.డి.పి.” కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ముందుగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి, ఎమ్మెల్యే, తదితరులు …

Read More »

మంజూరైన అన్ని గృహాలను 100 శాతం పూర్తి చేయాల్సిందే

-రెవెన్యూ, హౌసింగ్ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేసి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి -రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మంజూరైన అన్ని గృహాలను ప్రణాళికా బద్దంగా వేగవంతం చేసి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర గృహనిర్మాణ మరియు ఐ.అండ్.పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (ప్రజావేదిక)లో బుధవారం సాయంత్రం జిల్లాలోని, కళ్యాణదుర్గం నియోజకవర్గం – గృహ నిర్మాణంపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే …

Read More »

GSLV -F16 రాకెట్ ప్రయోగం విజయవంతం.

-NISAR ఉప గ్రహాన్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన షార్ -GSLV -F16 రాకెట్ ప్రయోగాన్ని కుటుంబ సభ్యులతో వీక్షించిన జిల్లా కలెక్టర్ శ్రీహరికోట, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్రో భారత అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి చేసిన 102 వ ప్రయోగం విజయవంతం అయ్యింది. సాయంత్రం 5.40 నిమిషాలకు GSLV – F16 రాకెట్ NISAR ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. GSLV – F16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు అంబరాన్నంటాయి. ఈ …

Read More »

గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలి

-రేపటి రోజున ఆయా నియోజకవర్గాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, పూతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు అర్బన్, నియోజకవర్గాల ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఇంచార్జ్ సుబ్రహ్మణ్యం, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »