-ఆర్డీఓ కె.మాధవి తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాదికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నూతన తరహా న్యాయ సేవల శిబిరాన్ని (న్యూ మాడ్యుల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్) లో భాగంగా ఆగస్టు 2వ తేదిన న్యాయ సేవా సదస్సును విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డీఓ కె.మాధవి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న న్యాయ సేవా సదస్సుకు చేపట్టవలసిన …
Read More »Monthly Archives: July 2025
అత్యంత పారదర్శకంగా పౌర సరఫరాల సేవలు
– నిరంతర పర్యవేక్షణ, విస్తృత తనిఖీలతో నిఘా – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అత్యంత పారదర్శకంగా పౌర సరఫరాల శాఖ ద్వారా సేవలందించడం జరుగుతోందని.. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నిరాటంకంగా సరుకుల పంపిణీ జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ …
Read More »విద్యార్ధులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధి మరియు శిక్షణ శాఖ వారు విజయవాడలో ఉన్న ఉపాధి కార్యాలయం నందు గల నైపుణ్య కేంద్రం నందు 10వ తరగతి, మరియూ 10+2 మరియూ ఏదైన డిగ్రీ/డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్ధులకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోర్సు నందు 2 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబడును. ఈ కోర్సునకు ఎంపికైన విద్యార్ధులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శిక్షణ కల్పించబడును. శిక్షణ కోరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు …
Read More »పదవి విరమణ చేపట్టిన సమాచార శాఖ పబ్లిసిటీ అసిస్టెంట్ చోరగుడి జాక్సన్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడలో పబ్లిసిటీ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ చేసిన చోరగుడి జాక్సన్ బాబు యొక్క వీడ్కోలు సమావేశాన్ని రాష్ట్ర సమచార మరియు పౌర సంబంధాల కమిషనర్ కార్యాలయంలో గురువారం నిర్వహించడం జరిగింది. 30 సంవత్సరాలు విధిగా తన భాద్యతలను నిర్వర్తిస్తూ తనదైన శైలిలో సేవలు అందించిన చోరగుడి జాక్సన్ బాబుకు పదవి విరమణ శుభాకాంక్షలను తెలియజేస్తూ తను సేవలకు గుర్తుగా సమాచార శాఖ ఉద్యోగులంతా కలిసి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. …
Read More »ఢిల్లీ లో కేంద్ర మంత్రి గడ్కరిని కలిసిన ఎంపి బాలశౌరి
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ని మచిలీపట్నం ఎంపి బాలశౌరి కలిసి దిగువ తెలిపిన రోడ్ల మంజూరు గురించి ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. గుడివాడ – కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. : మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని కృష్ణా జిల్లాలోని గుడివాడ నుండి కంకిపాడు వరకు దాదాపు 27 కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టును మంజూరు చేయవలసిన అవసరాన్నివారికీ వివరించడం జరిగింది. ఈ రోడ్డు జాతీయ రహదారి 165 (NH-165), జాతీయ రహదారి 216-H …
Read More »నైపుణ్యం కలిగిన యువత కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఎక్కువ
-జర్మన్ లాంగ్వేజ్ పై పట్టు సాధిస్తే జర్మనీలో ఉపాధి పొందటం సులువు -జర్మనీలో ప్రస్తుతం 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. -2035 నాటికి అవి 70 లక్షల ఉద్యోగాల ఖాళీలకు చేరుకుంటాయి -రవాణా, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి -డా. బాల సుబ్రమణియన్ రమణి, జర్మనీలోని లోయర్ సాక్సోనీ రాష్ట్రం, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నైపుణ్య ఉద్యోగుల నియామక విభాగాధిపతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యం కలిగిన యువత కొరత ప్రపంచదేశాలను వేధిస్తుందని, …
Read More »వైభవంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
– ఆలయ పర్యవేక్షకులు ఎం.మల్లికార్జున విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, పున్నమ్మతోటలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు గురువారం వైభవంగా ముగిసాయి. ఈ మేరకు ఆలయ పర్యవేక్షకులు ఎం.మల్లికార్జున తెలిపారు. చివరి రోజు 5,000 మందికి పైగా అన్న ప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో పున్నమ్మతోటలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జూలై 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత …
Read More »ఫొటోగ్రఫీ ఎంట్రీలకు గడువు పొడిగింపు
– ఆగస్టు 2వ తేదీలోగా ఎంట్రీలు పంపాలి – స్టూడియో ఫొటోగ్రాఫర్లకూ అవకాశం కల్పిస్తున్నాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభకనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేసేందుకు నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీల ఎంట్రీల గడువును ఫొటోగ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు ఎంట్రీల గడువును జులై …
Read More »లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నాం
– క్షేత్రస్థాయిలో అందుబాటులో అధికారుల బృందాలు – వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందని.. దీంతో ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు పైకిఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నామని, లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలంలో పర్యటించారు. …
Read More »Specially abled కోసం అన్న క్యాంటీన్లో ర్యాంపు నిర్మాణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Specially abled కోసం అన్న క్యాంటీన్లో ర్యాంపు నిర్మించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. గురువారం సాయంత్రం గాంధీనగర్, ధర్నా చౌక్ అన్న క్యాంటీన్ ను రాంపు నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో వచ్చే ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఉద్దేశంతో. Specially abled కోసం అన్న క్యాంటీన్లో ర్యాంపు నిర్మించారని తెలిపారు. నగర పరిధిలో గల 11 అన్నా క్యాంటీన్లో కూడా రాంపులు ఏర్పాటు …
Read More »
Prajavartha Online Telugu News