-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, సామిల్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, వెంకటరెడ్డి స్కూల్ రోడ్డు, కృష్ణలంక సర్వీస్ రోడ్డు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కృష్ణలంకలో పారిశుధ్య నిర్వహణ చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారికి పనిముట్లు సరైనవి, ఉన్నాయా లేవా, తోపుడు బళ్ళు …
Read More »Monthly Archives: July 2025
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల స్పోర్ట్స్ విభాగంలో కోచులను నియమించండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం నగర పరిధిలో గల ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్ పూల్లు, జిమ్ లలో విజయవాడ నగర పాలక సంస్థ వారి చేత నియమితులైన కోచ్లనే ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ కోచ్ లు, లైఫ్ గార్డులు, జిమ్ కోచ్ లను తాత్కాలిక పద్ధతిపై నియమించుకొవాలని అన్నారు. బ్యాడ్మింటన్ కోచ్లకు నెలకు ₹20,000, …
Read More »కమిషనర్ నీలం సాహ్నీని కలిసిన వైసీపీ నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అద్యక్షులు నారాయణ మూర్తి మరియు వైసీపీ నేతలు కమిషనర్ నీలం సాహ్నీని కలిశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా బందోబస్తుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని..అదేవిధంగా ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే బాగుంటుందని కమిషనర్ ని వైస్సార్సీపీ నేతలు …
Read More »జగన్ మోహన్ రెడ్డి పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వంకు నిద్ర పట్టడం లేదు… : ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం సంబందించి రామలింగేశ్వర నగర్ క్లస్టర్ 15, 17 డివిజన్లు, ఆటోనగర్ క్లస్టర్ 11వ డివిజన్, పటమట క్లస్టర్ 12వ డివిజన్ స్థాయిలో ‘బాబు ష్యురీటి మోసం గ్యారంటీ’ రికాలింగ్ చంద్రబాబు’స్ మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ విస్తృత స్థాయి సమావేశాన్ని స్థానిక డివిజన్ నాయకులు ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని దివంగత మహానేత డా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పూల …
Read More »“బంధం వృద్దాశ్రమం” లో నూతన భవన విస్తరణ కార్యక్రమం
గోసాల, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బంధం వృద్దాశ్రమం” లోని నూతన భవన విస్తరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీనివాసరావు, గోసాల గ్రామ పంచాయితి సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వృద్ధాశ్రమాలు రోజు రోజు కు పెరిగిపోవడం బాధాకారం అని డబ్బు సంపాదించే వ్యామోహంలో తల్లిదండ్రుల బాగోగులు చూడకుండా, స్వయంగా వారే వృద్ధాశ్రమాలలో చేర్పించడం మనం చూస్తున్నాం అని కాని యువత ఒకసారి పునం పరిశీలించుకోవాలని, వయస్సు పైబడ్డవారికి …
Read More »వెంకన్నకు భారీ బంగారు కానుక
-రూ. 2.40 కోట్ల విలువగల శంఖు, చక్రాల వితరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల వెంకన్నకు మంగళవారం రెండన్నర కిలోల భారీ బంగారు కానుక అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను …
Read More »పెట్టుబడులతో రండి…అవకాశాలు అందుకోండి
-రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ప్రాంతాల వారీగా వివరించిన సీఎం -ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలంటూ చంద్రబాబు ఆహ్వానం -పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన పారిశ్రామిక వేత్తలు -సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని…వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను …
Read More »సింగపూర్ పర్యటన సూపర్ సక్సెస్
-ఏపీకి తిరుగు ప్రయాణమైన సీఎం చంద్రబాబు సింగపూర్, నేటి పత్రిక ప్రజావార్త : పెట్టుబడులను ఆకర్షించటం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. మంత్రులు నారా లోకేష్ , పి.నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో నాలుగు రోజుల పాటు అవిశ్రాంతంగా వివిధ సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్ లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పర్యటనలో …
Read More »వరద ముంపు ప్రాంతాలలో ముందస్తు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్ సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. వర్షాకాలం దృశ్య విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో నగర పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలలో కార్పొరేషన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీమ్ ( వర్షాకాల స్పందన బృందం) లో భాగంగా రామలింగేశ్వర నగర్, …
Read More »వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి
-వీధి వ్యాపారస్తుల సర్వేలో పాల్గొన్న అందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయబడును -వీధి వ్యాపారస్తుల సర్వేకి ఆఖరి గడువు ఆగస్టు 5 -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే కచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో టౌన్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీధి వ్యాపారస్తుల …
Read More »
Prajavartha Online Telugu News