-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు అండగా ఉంటాం.. సంపూర్ణ సహకారం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని వెల్లడి -థియేటర్ల బంద్ వ్యవహారంపై హోంశాఖ విచారణ కొనసాగుతోంది.. నివేదిక రాగానే వివరాలు వెల్లడిస్తామని స్పష్టం -అందరికీ ఆమోదయోగ్యంగా నూతన ఫిల్మ్ పాలసీ..సినీ రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి -తాము కేవలం విచారణ మాత్రమే చేయమన్నాం.. అరెస్ట్ చేయాలని ఎక్కడా చెప్పలేదు -సినిమా పరిజ్ఞానం లేనివారు అజ్ఞానంతో విమర్శిస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రిపై …
Read More »Monthly Archives: May 2025
సుజనా చౌదరిని పరామర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)ను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరామర్శించారు. ఇటీవల లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసానికి పెమ్మసాని వెళ్ళి సుజనా ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలని ప్రజా …
Read More »41 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను నిర్వహించుటకు ఆమోదం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 41 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. సోమవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు …
Read More »ర్యాలీలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మంగళవారం (27వ తేదీ) ఉదయం 7 గంటలకు బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ మునిసిపల్ స్టేడియం నుండి లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ జరగుతుందని, ర్యాలీలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొంటారని, నగరంలోని యువత, సీనియర్ సిటిజన్స్, విద్యార్ధులు, స్వచ్చంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …
Read More »ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగ కార్మికులు సూపర్వైజర్లు లేదా ఇతర విధుల్లో ఉండడానికి వీలులేదని, వారు కేటాయించబడిన పారిశుధ్య పనుల్లోనే ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం జిటి రోడ్, కెవిపి కాలనీ రోడ్ ల్లోని పలు ప్రాంతాలల్లో పర్యటించి, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులుగా ఉన్న వారు పారిశుధ్య పనులు కాకుండా …
Read More »అర్జీల్లోని ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీల్లోని ఫిర్యాదులకు సంబంధించి, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. సోమవారం కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్ లు కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ సమావేశ మందిరంలో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ …
Read More »వార్డుల వారీగా మెగా క్లీనింగ్ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : క్లీన్ అండ్ గ్రీన్ గుంటూరు నగరం కోసం నగరంలో వార్డుల వారీగా చేపట్టిన మెగా క్లీనింగ్ కార్యక్రమంలో గుర్తించిన, ప్రజల ఫిర్యాదులను 48 గంటల్లోగా పరిష్కరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం 21వ వార్డ్ లోని భాను ప్రసాద్ కాలనీ, శశాంక్ గోయల్ కాలనీ, కెవిపి కాలనీ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్, పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్ఏ గల్లా మాధవి తో కలిసి పర్యటించి మెగా …
Read More »సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు హాజరైనరు. ఈ కార్యక్రమంలో వి పవన్ కుమార్ కంప్యూటర్స్ ఉపయోగాలు ఏ విధంగా వినియోగించాలి అని చక్కగా చెప్పారు. తదుపరి నేను కూడా తదుపరి వై లక్ష్మణరావు పిల్లలకు ఎలాంటి నడవడిక కావాలి ఏ విధంగా ఎదగాలి అని తెలియజేసినారు. శ్రీ జి కోటేశ్వరావు గారు పిల్లలకు మ్యాథమెటిక్స్ లో మేలు లుకువలు నేర్పించారు. …
Read More »ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సమావేశ ఎజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి …
Read More »కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్ళు పథకం సర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్ళు పథకంలో స్థలాలు మంజూరు చేసిన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేలో గుర్తించిన వివరాలు ప్రకారం సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ …
Read More »
Prajavartha Online Telugu News