Breaking News

Daily Archives: February 24, 2025

ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి ఏలూరు , కాకినాడ జెడ్పీ సి ఈ వో లతో పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, పిఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత …

Read More »

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసిన ఆర్.పి.ఐ (ఏ) నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఆయన (గుంటూరు) స్వగృహం నందు ఆర్.పి.ఐ (.ఏ) నాయకులు జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామిశెట్టి రమేష్ , కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అభ్యర్థి ఆలపాటిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మండలకే పంపడం ద్వారా పట్టబద్రులు సమస్యల పరిష్కారం కావడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని, …

Read More »

నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండి

-జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవి కుమార్ -తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించిందని, నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండనీ జిల్లా పశు సంవర్థక …

Read More »

జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు

-ప్రజలందరూ చికెన్ మరియు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు : జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, ప్రజలందరూ చికెన్ మరియు కోడిగుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారి, డిఆర్ఓ నరసింహులు తదితరులతో కలిసి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై వస్తున్న అపోహలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో బర్డ్ ఫ్లూ …

Read More »

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను మర్చి 5 నాటికి పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేసి ఈ మార్చి 5 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, ఎలాంటి అలసత్వం సహించేది లేదని జూమ్ మీటింగ్ ద్వారా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా …

Read More »

నేడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు 241

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను …

Read More »

స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిని తిరువీధుల శారదను గెలిపించండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిని తిరువీధుల శారద తనను ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం గాంధీనగర్‌లోని, హనుమంతరాయ గ్రంథాలయం నుండి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరువీధుల శారద మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జరిగే ఉమ్మడి కృష్ణా`గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్‌లో సీరియల్‌ నెంబర్‌ 24కి మీ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకె వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. …

Read More »

విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతునికి బ్యాటరీ కం ఎలక్ట్రికల్ వీల్ చైర్ ను పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సూచించారు. నేటి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టరేట్ నందు వలమల వెంకటేశ్వర్, కొండల్లో ఆధవరం గ్రామం, కెవిబి పురం మండలం, సత్యవేడు నియోజకవర్గ వాస్తవ్యుడైన విభిన్న ప్రతిభావంతునికి అధునాతన వీల్ చైర్ ను కలెక్టర్ అందచేశారు. తాను విభిన్న ప్రతిభావంతుడని తనకు వీల్ చైర్ సాయం చేయమని ముఖ్యమంత్రిని వారి …

Read More »

బ్యాలెట్ బాక్సుల పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బందికి అందించాల్సిన బ్యాలెట్ బాక్సులు , స్టాట్యుటరీ మరియు నాన్ స్టాట్యుటరీ ఫారాలతో కూడిన కిట్లను సోమవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ తో కలసి పరిశీలించారు. మెటీరీయల్ మేనేజ్మెంట్ మరియు బ్యాలెట్ బాక్సుల నోడల్ అధికారి అయిన జిల్లా పరిషత్ సిఇఓ …

Read More »

పర్యవేక్షణ అధికారులకు శిక్షణ…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్లు ఏకగ్రతతో, సమర్ధవంతంగా , ఖచ్చితంగా, సత్వరమే లెక్కింపు చేయాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, నూజివీడు సబ్ కలెక్టర్ …

Read More »