గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాస వారి తనిఖీలలో భాగంగా శనివారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ తనిఖీ చేసారు. సీసీ టీవి పనితీరు , అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. గోడౌన్ వద్ద భద్రత సిబ్బంది లాగ్ బుక్ ను పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలపై ఎక్స్ పైరీ తారీఖు దగ్గర పడుతున్నందున సకాలంలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస రెడ్డిని …
Read More »Monthly Archives: February 2025
శాసనమండలిలో విద్యావంతులు సభలో ఉంటే సభ సక్రమార్గంలో నడుస్తుంది…
42 వ డివిజన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానిపురం పరిధిలోని 42, 43 డివిజన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు కోసం గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్న ప్రజల ఇంటింటి దగ్గరికి వెళ్లి ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ రామయ్య విస్తృత ప్రచారం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అదేవిధంగా గతంలో కూటమి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారని నారా చంద్రబాబునాయుడు పరి పాలన చాలా బాధ్యతగా ఉందని ప్రజల …
Read More »రైతాంగం సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
– మార్కెట్ను బట్టి రైతులకు గిట్టుబాటు ధర – 24 గంటల్లోపే ధాన్యం నగదు చెల్లింపులు – గత ప్రభుత్వ బకాయిలు రూ.361 కోట్లను మిల్లర్లకు చెల్లించాం – మిల్లర్లు బాధ్యతగా వ్యవహరించకపోతే ఊరుకోం..కేసులు నమోదుచేస్తాం – నూటికి నూరుశాతం రైతుల పక్షాల నిలబడతాం – నెల్లూరుజిల్లాలో గత ప్రభుత్వం చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలను రెండురోజుల్లో చెల్లిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డితో కలిసి సంగంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నెల్లూరు / …
Read More »వచ్చేనెలలో కొత్త రేషన్కార్డులు
– ఆధునిక టెక్నాలజీతో క్యూ ఆర్ కోడ్ కార్డులు అందిస్తాం – మహిళలందరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి – జిల్లాలో 4లక్షల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు – మే నెల నుంచి మధ్యాహ్న భోజనానికి, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం – రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ – సంగంలో రైసుమిల్లు, జెండాదిబ్బలో స్టాక్పాయింట్ను తనిఖీ చేసిన మంత్రి సంగం/బుచ్చి/నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా వచ్చేనెల నుంచి కొత్త రేషన్కార్డులను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర …
Read More »జిల్లా అధికారులు, రైస్ మిలర్స్ తో సమీక్షా సమావేశం
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి నాదెండ్ల మనోహర్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ లతో ధాన్యం కొనుగోళ్ల పై జిల్లా అధికారులు, రైస్ మిలర్స్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ రాబోయే రెండు నెలలు కష్టపడి పనిచేసి …
Read More »ఒడిశా సీఎం మోహన్ మోడిషా తో భేటీ అయిన కేంద్రం మంత్రి శ్రీనివాస వర్మ
భువనేశ్వర్, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ మోడిషా తో శనివారం సీఎం కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి వివిధ పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురి నేతల మధ్య కొద్ది సేపు చర్చలు జరిగాయి. ఒడిశా రాష్ట్ర అభివృద్ధికి తమ శాఖ నుండి అవసరమైన సహకారం తప్పనిసరిగా అందజేస్తామని కేంద్ర మంత్రి …
Read More »వైభవోపేతంగా కూచిపూడి వారి వివాహ సందడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దివంగత కూచిపూడి సాంబశివరావు (సతీమణి….గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్పర్సన్ విజయ) సోదరుడు శ్రీనివాసరావు, స్వరూపా రాణి దంపతుల కుమారుడు కడప మున్సిపల్ కమిషనర్ చి. రాకేష్ చంద్ర….పొన్నూరు వాస్తవ్యులు మేకల శాంతి రాజు..శ్రీమతి ప్రసన్న కుమారి దంపతుల కుమార్తె చి.ల.సౌ. దా.ప్రజ్ఞరాజ్ ల వివాహం శనివారం రాత్రి గుంటూరు ఎటుకూరు రోడ్డు లోని ‘ వివాహ కాన్వెన్షన్ ‘ లో వైభవోపేతంగా జరిగింది. వివిధ రంగాల…వివిధ రాజకీయ పక్షాల …
Read More »ఆం.ప్ర.శాసనసభ ప్రాంగణంలో ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి
-అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సభలో వక్తల వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీ.శ. 575 సం.లోనే తెలుగుభాషను రాజభాషగా చేసి తొలి తెలుగు శాసనాన్ని చెక్కించిన రేనాటి చోళరాజు ఎరి(కల్) ముత్తురాజు ధనంజయుడి శిలావిగ్రహాన్ని శాసనసభా ప్రాంగణంలో ప్రతిష్టింపచేయాలని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తొలి తెలుగు దివ్వె తెలుగు మూలాల అధ్యయన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సభలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముందుగా సంఘ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి …
Read More »వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన తోపుల వరలక్ష్మికి మల్లాది విష్ణు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైన తోపుల వరలక్ష్మి శనివారం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మల్లాది విష్ణు తన అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుబడే ప్రతీ కార్యకర్తకు దశలవారీగా సముచిత స్థానం కల్పిస్తామని మల్లాది విష్ణు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మరింత చేరువ కావాలని …
Read More »ఆధునిక విద్యకు ఆద్యుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్వాతంత్ర్యం కోసం, జాతి అభ్యున్నతి కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడిగా, భారత దేశ తొలి …
Read More »
Prajavartha Online Telugu News