అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులకి ఇవ్వాల్సినపాత బకాయిలు డి ఎ, ఐ ఆర్, పిఆర్సి కమిటీ పై సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాలులో ఉద్యోగులకు ప్రయోజనాలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల డి ఏ లకు సంబంధించి పాత బకాయిలు, సరెండర్ లీవ్స్ కి సంబంధించి బకాయిలు, ఏపీ జి ఐ ఎల్, మెచ్యూర్ బాండ్స్ కి సంబంధించి బకాయిలు సోమవారం నుండి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించి నిధులు …
Read More »Monthly Archives: February 2025
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు.
Read More »ఆవిష్కరణలతోనే ఆహారకొరత పరిష్కారం
-పి.బి.సిద్ధార్థ ఆర్థికసదస్సులో ఆచార్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పెరుగుతున్న జనాభాకి తగిన నిష్పత్తిలో భూవిస్తీర్ణం పెరగదని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పంటల విస్తీర్ణం పెంచుకొని ఆహారకొరతను అధిగమించాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికశాస్త్ర ఆచార్యులు డాక్టర్ సి.ఎస్.ఎన్.రాజు అన్నారు. శనివారం ఉదయం విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆర్ధికశాస్త్ర విభాగం జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ, ఇతర సాంకేతికత ద్వారా డ్రాగన్ ఫ్రూట్స్ తరహా నూతన ఫలాలు మరిన్ని కనుగొనాల్సి ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు ఆవిష్కరణలు దోహదపడతాయని …
Read More »మేరీస్ స్టెల్లా కళాశాల 63 వార్షికోత్సవ వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీస్ స్టెల్లా కళాశాల 63 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింత క్వాద్రస్ మాట్లాడుతూ తమ కళాశాల విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది అని తెలిపారు కళాశాల వార్షిక నివేదికలో కళాశాల విద్యార్థినులు ప్రగతి నీ కొనియాడారు. కరస్పాండెంట్ డాక్టర్ లేన క్వాడ్రస్ శుభ కాంక్షలు తెలిపారు. గౌరవ అతిథి గా స్వరూప రాణి ఎలీప్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాలలో రాణించాలని తాను కూడా …
Read More »విద్యార్థులు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలి… : నాగశేషమ్మ
-ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు- రాజుబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆహారంను సరిగా తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం సేవించడం, ఒత్తిడికి గురవ్వడం వలన నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వీటిపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ద్వారా ఇంటింటా ప్రచార కార్య కార్యక్రమాన్ని చేపట్టామని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగశేషమ్మ అన్నారు. స్థానిక రాజీవ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శనివారంనాడు ప్రభుత్వ నర్సింగ్ …
Read More »ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు 774 గ్రామ పంచాయతీలలో ఇంటి వద్ద నుంచి చెత్త సేకరణ జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని ఈ నెల 15వ తేది నుంచి సదరు ప్రక్రియ మొదలుపెట్టడం జరిగినది. తడి మరియు పొడి చెత్తను వేరు చేయడం పై గ్రామ పంచాయతీ సిబ్బంది 22 మరియు 23 వ తేదీల యందు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇంటి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడం …
Read More »వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యం పై ఫిబ్రవరి 24వ తేదీ అనగా సోమవారం నుంచి ఉచిత శిక్షణ. తిరుపతి జిల్లా లోని ,మహిళా ప్రాంగణం, తిరుపతి నందు సంకల్ప్ పథకం లో బాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, డి ఆర్ డి ఏ మరియు మెప్మా వారి సహకారంతో ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులు పాటు, (3), వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నామని, జిల్లా …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి “ఆలపాటికి” మద్దతు ప్రకటించిన ఆర్. పి. ఏ, (ఏ) నేషనల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్సీ అభ్యర్థి “ఆలపాటికి” మద్దతు ప్రకటించిన ఆర్. పి. ఏ, (ఏ) నేషనల్ సెక్రెటరీ పేరంగౌడ్. విజయవాడ. కేంద్ర మంత్రి సామాజిక న్యాయశాఖ మంత్రి మరియు సాధారిక జాతీయ అధ్యక్షులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీరామదాసు (అత్వాలే) ఆదేశానుసారం మాజీ మంత్రి, ప్రస్తుత పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండల అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి సంపూర్ణ మద్దతు తెలియజేయమని ఆర్.పి.ఐ.(ఏ) నేషనల్ సెక్రెటరీ పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ కి తెలియజేసినట్లు ఒకప్రకటన ద్వారా తెలిపారు. …
Read More »అనుమతులు లేకుండా మట్టి/ గ్రావెల్ త్రవ్వకాలు జరిపితే శిక్షార్హులు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హెచ్చరిక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదు మరియు అనుమతి రవాణా పత్రము లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదు. నియమ ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘన కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటన లో హెచ్చరించారు. క్వారీ అనుమతులు …
Read More »నన్నయ వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం
-అన్ని విధాలుగా సహకరిస్తాం వీసీతో కలెక్టర్ ప్రశాంతి -పరస్పర సహకారం తో పని చేద్దాం వీసీ ప్రసన్న శ్రీ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నూతన వీసీగా నియమితులైన ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ కి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ జిల్లాకు ప్రతిష్టాత్మక మైన ఆదికవి నన్నయ యూనివర్సిటీకి …
Read More »
Prajavartha Online Telugu News