-రెవెన్యూ సేవలు అందించడంలో నిర్దేశించిన లక్ష్యలను పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవిన్యూ సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం కలిగి ఉండేలా చూసుకోవాలని, రీ సర్వే లో భాగంగా మ్యుటేషన్, కొరిలేషన్, గ్రౌండ్ టూతింగ్ పనులను పూర్తి చేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం స్ధానిక కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి …
Read More »Monthly Archives: February 2025
26 వ తేదీ మహా శివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలి
-పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి -కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరులో ఈ నెల 26 వ తేదీన మహా శివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రం లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొ వ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు. శనివారం ఉదయం కొవ్వూరు ఆర్టీవో కార్యాలయంలో వివిధ సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గోష్పాద …
Read More »పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాల విషయమై సేఫ్టీ కమిటీ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించాలి
-పరిశ్రమల్లో సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి చిన్న తప్పిదం జరిగిన ఉపేక్షించేది లేదు -యువత కు వృత్తి నైపుణ్యం కోసం వృత్తి ప్రధాన శిక్షణ అవసరం -ఎం ఎస్ ఎం ఈ లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చెయ్యాలి -ఔత్సాహిక, మహిళా పారిశ్రామిక వేత్తలకు యూనిట్స్ స్థాపన చేయడం బ్యాంకర్ల కు అవగాహన కల్పించడం ముఖ్యం -పరిశ్రమ- డిఆర్డిఏ- నైపుణ్యాభివృద్ధి సంస్థ సమన్వయం తో అడుగులు వేయాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని …
Read More »బాల నేరస్తులను గుర్తించి వారిలో మార్పు కోసం అడుగులు వేయాలి
-భవిష్యత్ తరాలకు మంచి పౌరులను అందించే దిశగా జువైల్ హోమ్ పని చేయాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంచి పౌరులుగా బాల నేరస్థుల తీర్చి దిద్దే బాధ్యత మనందరి పై ఉన్న తక్షణ కర్తవ్యం, మన బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం నందు లీగల్ అండ్ …
Read More »ఇంటింటి నుండి చెత్త సేకరణ – ప్రత్యేక డ్రైవ్ ఫిబ్రవరి 22-23 తేదీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ పంచాయతీ లుగా మన గ్రామాన్ని నిలుపుదాం
– జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 300 గ్రామ పంచాయతీల్లో ఫిబ్రవరి 22 , 23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ- ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంత మణి తెలియ జేశారు. శనివారం ఉదయం రాజానగరం లో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగలత తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ పంచాయతీ …
Read More »కార్యదర్శులందరూ సమన్వయంతో కృషి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ నిర్దేశిత కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో వార్డ్ సచివాలయాల వారీగా పక్కాగా అమలు చేయడానికి వార్డ్ అడ్మిన్ కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శులందరూ సమన్వయంతో కృషి చేయాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శులు, నోడల్ అధికారులతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వివిధ సర్వేల పురోగతిపై సమావేశం నిర్వహించారు. …
Read More »పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటింగ్, కౌంటింగ్ కు పూర్తిస్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. కరుణ కు వివరించారు. శనివారం విజయవాడ నుంచి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సాధారణ అబ్జర్వర్ వి. …
Read More »ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టడం జరిగింది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేపట్టడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు . శనివారం మధ్యాహ్నం కలక్టరేట్ లోని వీసీ సమావేశ మందిరంలో కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ మరియు కౌంటింగ్ పై రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ …
Read More »ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా కొనసాగేలా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, సెక్టార్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ …
Read More »ప్రతి పట్టభద్రుడు తప్పక ఓటును వేసి సద్వినియోగపరచుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలికి ఫిబ్రవరి 27 వ తేదిన జరిగే పోలింగ్ లో ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి పట్టభద్రుడు తప్పక ఓటును వేసి సద్వినియోగపరచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ కోరారు. శనివారం ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్వీప్ ర్యాలీని జిల్లా కలక్టరేట్ నుండి జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు …
Read More »
Prajavartha Online Telugu News