గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు సమ్మర్ ఓరెంటేషన్ క్యాంపు జరిగినది. ఈ కార్యక్రమంలో మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు హాజరైనరు. ఈ కార్యక్రమంలో వి పవన్ కుమార్ కంప్యూటర్స్ ఉపయోగాలు ఏ విధంగా వినియోగించాలి అని చక్కగా చెప్పారు. తదుపరి నేను కూడా తదుపరి వై లక్ష్మణరావు పిల్లలకు ఎలాంటి నడవడిక కావాలి ఏ విధంగా ఎదగాలి అని తెలియజేసినారు. శ్రీ జి కోటేశ్వరావు గారు పిల్లలకు మ్యాథమెటిక్స్ లో మేలు లుకువలు నేర్పించారు. …
Read More »Daily Archives: May 26, 2025
ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షాకాలంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అవసరమైన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని డిఆర్సి సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ సమావేశ ఎజెండా అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నుంచి …
Read More »కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ జయలక్ష్మి అందరికీ ఇళ్ళు పథకం సర్వేపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ అందరికీ ఇళ్ళు పథకంలో స్థలాలు మంజూరు చేసిన లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వేలో గుర్తించిన వివరాలు ప్రకారం సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ …
Read More »జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సిసిఎల్ఏ జయలక్ష్మి , వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు, అన్నదాత సుఖీభవ పథకంపై జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ మాట్లాడుతూ ఖరీఫ్ లో వాస్తవంగా పంటల సాగు చేస్తున్న కౌలు రైతులు అందరికీ …
Read More »ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు అందించేది చాలా నిరుపేద కుటుంబాల వారని , ఎక్కువగా భూ సమస్యలు , స్థానిక సమస్యలు , ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీలు అందించడం జరుగుతుందని , వారు అందించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల …
Read More »కారుణ్య నియామకం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో కారుణ్య నియామకంలో భాగంగా కొటికల సాల్మన్ రాజు , రుంజల రవి సాగర్ , పద్మ సాయి నిఖిల ముగ్గురికి వ్యవసాయ శాఖలో జూనియర్ ఆఫీసు అసిస్టెంట్లుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అందించారు. నిబంధనల మేరకు వారికి కేటాయించిన శాఖలో డ్యూటీకి రిపోర్ట్ చేయాలని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ వారికి …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 268 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను …
Read More »ఈవిఎం గోడౌన్లను డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం ల తనిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్లను డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావు తో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేసారు. సోమవారం. సాయంత్రం ఈవీఎంల తనిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్లను తనిఖీ లో భాగంగా షట్టర్లకు వేసిన సీళ్లను, సిసి కెమెరాలను పరిశీలించి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. …
Read More »జననీ మిత్ర యాప్ పై ఎఎన్ఎమ్ ఆశ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం సమావేశ మందిరం లో జననీ మిత్ర యాప్ పై ఎఎన్ఎమ్ ఆశ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ సందర్భముగా స్టేట్ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు క్రమంగా తగ్గిపోతున్న ఈ సందర్భంలో, మన దేశంలో కూడా ఈ సమస్య ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణీ మహిళలకు ఒక కీలకమైన మార్గదర్శకాన్ని అందించాలనే …
Read More »ఎస్ సి కార్పొరేషన్ ద్వారా ఋణాలు పొంది దళితులు అభివృద్ధి చెందాలి…
-కూటమి ప్రభుత్వం తో అన్ని రకాల దళితులు అభివృద్ధి. -ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ఎస్ సి లకు 2221 యూనిట్లు కు రూ.92 కోట్లు. -రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం …
Read More »
Prajavartha Online Telugu News