తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యోగాంధ్ర -2025 కార్యక్రమాలు నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ సంబందిత అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర- 2025 కార్యక్రమం ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా.. అనే థీమ్ స్ఫూర్తితో ఈనెల 21 నుండి జూన్ 21 వరకు యోగ మాసంగా ప్రభుత్వం ప్రకటించినందున గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాల …
Read More »Monthly Archives: May 2025
అన్నక్యాంటీన్లకు ఆహారం కోసం వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లకు ఆహారం కోసం వచ్చే ప్రజలు అసౌకర్యానికి గురి కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. కమిషనర్ శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి ఆహార నాణ్యత, క్యాంటీన్లలో వసతులు అడిగి తెలుసుకొని సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లకు నోడల్ అధికారులు ప్రతి రోజు వెళ్లి ఆహార నాణ్యత, సిబ్బంది పనితీరు, …
Read More »అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడిక తీత పనులు వేగవంతం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అవుట్ ఫాల్ డ్రైన్లలో పూడిక తీత పనులు వేగవంతం చేయాలని, మైనర్ డ్రైన్లు అవుట్ ఫాల్ డ్రైన్లలో కలిసే ప్రాంతాల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలు రాకుండా మెష్ లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ శాంతి నగర్, రత్నపురి కాలనీ, ముత్యాలరెడ్డి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు …
Read More »నగరంలో జోయాలుక్కాస్ షోరూమ్ పునఃప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని బందర్ రోడ్డులోని జోయాలుక్కాస్ షోరూం పునః ప్రారంభంతో పాటు బ్రిలియన్స్ డైమండ్ జ్యుయలరీ షోరూం ప్రారంభించారు. శుక్రవారం బందరురోడ్డులోని జోయా లుక్కాస్ షోరూంను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నమ్మకాన్ని పొందడంతో పాటు సరికొత్త మోడల్సును అందిస్తున్న జోయాలు క్కాస్ షోరూం నిర్వాహకులు అభినందనీయులన్నారు. నగరంలో వరల్డ్ ఫేవరేట్ జోయాలుక్కాస్ షోరూమ్ను ఆధునికీకరించి మూడు అంతస్తుల్లో పునః ప్రారంభించడం సంతోషంగా వుందన్నారు. ఎమ్యెల్యే బొండా …
Read More »హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రోత్సాహమే ధ్యేయంగా లేపాక్షి- ఆప్కోల మధ్య భాగస్వామ్య ఒప్పందం
-రాష్ట్ర సాంస్క్రతిక సంపదను ప్రపంచానికి చాటటమే లక్ష్యం : ఆర్ పి సిసోడియా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంపదను ప్రపంచం ముందుకు తీసుకురావడం లక్ష్యంగా, లేపాక్షి (ఏపీ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఆప్కో (ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) ప్రతినిధులు విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. లేపాక్షి, ఆప్కో ముఖ్య అధికారుల సమక్షంలో శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి చేనేత జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన …
Read More »సీఎం చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్
-జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో డిపెన్స్ క్లస్టర్ హబ్ -రెండు వేల ఎకరాలు కేటాయించిన సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలల్లో ఢిపెన్స్ క్లస్టర్ ఏర్పాటు కోసం రెండు వేల ఎకరాలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిఫెన్స్ క్లస్టర్ హబ్ రావటం వల్ల ఎంతో మంది నిరుద్యోగ యువతకి …
Read More »ఉచిత వేసవి శిబిరంతో చిన్నారుల్లో మేధో వికాసం
– ఫన్ అండ్ లెర్న్ కార్యక్రమాలతో సృజనాత్మక నైపుణ్యాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల ప్రతిభను వెలికితీసేలా పేరాల అంకినీడు గారి స్మృత్యర్థం లయన్స్ క్లబ్.. ఉచిత వేసవి శిబిరం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని.. ఇలాంటి శిబిరాలు చిన్నారుల్లో మేధో వికాసానికి తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీ, మథర్ థెరిసా మునిసిపల్ పార్కులో చిన్నారులకు ఏర్పాటుచేసిన …
Read More »ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాష్ట్ర పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా భూమ్మీద పేరుకుపోతున్న వివిధ వ్యర్ధాలను సమర్ధంగా నిర్వహించడంతోపాటు సంపదను, ఆ రంగంలో వుద్యోగాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ప్రతిష్టాత్మకముగా నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ లో – పలు ఐ.ఐ.టి ల నుండి నిపుణులు, మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పరిపత్రం సొల్యూషన్ వంటి …
Read More »యోగాంధ్రలో జిల్లాను నెం.1గా నిలుపుదాం
– జిల్లాలో 10-15 లక్షల మందికి యోగా నేర్పే లక్ష్యంతో కార్యక్రమాలు – దాదాపు 2,500 మంది యోగా ట్రైనర్ల సేవలను ఉపయోగించుకుంటాం – గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో రోజూ ప్రత్యేక కార్యక్రమాలు – 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్తో థీమ్ ఆధారిత యోగాభ్యసన – వ్యక్తిగత, గ్రూపు విభాగాల్లో యోగాపై పోటీల నిర్వహణ – పోటీల నిర్వహణకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు – మీడియా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »దేశీయ జల మార్గాలు జల రవాణాకు అనుకూలం
-జల రవాణా రోడ్డు, రైల్ రవాణా కంటే ఖర్చు తక్కువ -పోర్టుల అనుసంధానంతో యువతకు మరిన్ని ఉద్యోగాలు -దేశ ఆర్థిక వ్యవస్థలో జల రవాణా కీలక పాత్ర వహిస్తుంది -జల రవాణాలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి -డాక్టర్. జెడ్. శివప్రసాద్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ దేశీయ జల మార్గముల ప్రాధికార సంస్థ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జల మార్గాల అనుసంధానంతో జల రవాణా సులభతరం అవుతుందని అందుకు నా వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ దేశీయ జల …
Read More »
Prajavartha Online Telugu News