-ఘనంగా ప్రారంభమైన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనం అని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ యూత్ సర్వీసెస్ కమీషనర్ మరియు స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ కె శారదదేవి ఐ ఏ ఎస్ అన్నారు. భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, గుంటూరు ఆధ్వర్యంలో మంగళవారం నుండి 5 రోజుల పాటు నందు జరుగు అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం 2వ దశ లో భాగంగా గుంటూరు …
Read More »Monthly Archives: February 2025
ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలోని ప్రతిహామీని నెరవేర్చుతాం
-ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం -మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తాం -అన్నదాత కింద కేంద్రసాయంతో 3 విడతల్లో రైతులకు రూ.20 వేలు -వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేలు -వచ్చే విద్యా సంవత్సరంలోగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం -అభివృద్ధి, సంపద సృష్టి, సంక్షేమం, సాధికారత అనేది సక్సెస్ మోడల్ -ప్రధాని మోదీది సక్సెస్ మోడల్…కేజ్రీవాల్ ది ఫెయిల్యూర్ మోడల్ -సుస్థిర ప్రభుత్వంతోనే స్థిరమైన అభివృద్ధి -సంప్రదాయాలు మరచి ప్రతిపక్ష …
Read More »వసతి గృహాల్లో విద్యార్ధులుతో సిబ్బంది పని చేయిస్తే కఠిన చర్యలు…
-ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో వసతి గృహంలో ఉండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులుతో సిబ్బంది ఏ రకమైన పనులు చేయించినా వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సంబంధిత అధికారులు కు ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల కాలంలో గురుకులాల్లో, బీసీ,సాంఘిక సంక్షేమ శాఖ, మోడల్ స్కూల్స్ మొదలగు వసతి గృహల్లో విద్యార్థులుతో సిబ్బంది చేయాల్సిన వంటపనులు,వసతి …
Read More »డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు
-సమగ్ర సమాచారం అందజేయాలి -సీడీటీఓల నియామకాలు ఇంకా చాలా చోట్ల జరగలేదు -వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి -ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంలోని అన్ని శాఖలు, విభాగాలు తమ వద్ద ఉన్న డేటాకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆర్టీజీఎస్కు అందజేయాలని రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని అధికారులను ఆదేశించారు. డేటా అనుసంధానంతో డేటా లేక్ రూపకల్పనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆయన అన్నారు. కొన్ని శాఖల నుంచి …
Read More »ఆలపాటిని గెలిపించి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతు తెలుపుదాం…
-రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం నియోజకవర్గం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టబుద్రుల శాసనమండలి ఎన్నికకు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని విద్యావంతులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత అందరూ మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. లక్ష్మణరావు పిడిఎఫ్ అభ్యర్థి …
Read More »సిఎస్ లతో కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సులభతర వాణిజ్య విధానం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పై మంగళవారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి డా.టివి సోమనాధన్ సిఎస్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.గత ఏడాది డిసెంబర్ 13-15 తేదీల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ప్రధాన కార్యదర్శుల జాతీయ సమావేశంలో సులభతర వాణిజ్య విధానానికి సంబంధించి నిబంధనలు మరియు విధానాలను సంస్కరించడంలో మరియు సరళీకరించడం లో రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేబినెట్ సెక్రటేరియట్లో కార్యదర్శి స్థాయి కోఆర్డినేటింగ్ అధికారి నేతృత్వంలో డీరెగ్యులేషన్ సెల్ను ఏర్పాటు చేయాలని …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ NDA కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం ఆధ్వర్యంలో పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో ఓ హోటల్ పత్రిక సమావేశం నిర్వహించడం జరుగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీసీ సంఘ నాయకులు కేశన శంకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు కేశన శంకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు …
Read More »మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో మహాశివరాత్రి పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు అధికారులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కృష్ణా`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్ (రాజా) మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనలో ఆయన మాట్లాడుతూ కైలాస వాసుడు బోలా శంకరుడు పార్వతి సమేత పరమేశ్వరుడు దేవతాగణాలకు అధిపతి ప్రజలందరికీ అమ్మ పార్వతి తండ్రి పరమేశ్వరుడి ఆశీస్సులు ఆయన చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనసారా శివపార్వతులను వేడుకుంటున్నానని …
Read More »27న కెనాల్ రోడ్ లో రథోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 27వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు కెనాల్ రోడ్ లో రథోత్సవం జరగనుందని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రం కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బయన శ్రీ రాజేష్ చెప్పారు. మంగళవారం అన్న సత్రం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 27వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు రథోత్సవాన్ని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. రథోత్సవంలో …
Read More »ప్రత్యేక బృందాలతో 149 హాట్స్పాట్లపై గట్టి నిఘా పెట్టండి..
– మాదక ద్రవ్యాల మూలాలపై ఉక్కు పాదం మోపాలి – విద్యాసంస్థల్లో క్యాంపస్ అంబాసిడర్లను గుర్తించి, శిక్షణ ఇవ్వండి – యాంటీ నార్కోటిక్ క్లబ్లను క్రియాశీలం చేయాలి – మాదక ద్రవ్య రహిత సమాజానికి సమష్టి భాగస్వామ్యం అవసరం – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి సమన్వయ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి అవసరమని.. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన 149 హాట్స్పాట్లపై గట్టి నిఘా పెట్టాలని, ఈ …
Read More »
Prajavartha Online Telugu News