Breaking News

Monthly Archives: February 2025

అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణలంక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల అన్న క్యాంటీన్ ను సందర్శించారు. అక్కడున్న ఆహార నాణ్యత ప్రజలను అడిగి తెలుసుకున్నారు, కిచెన్ లో పరిశుభ్రతను స్వయంగా వీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని త్రాగునీరు సౌకర్యం నిరంతరాయంగా …

Read More »

విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం

-పోస్టర్లను అతికించుట నిషేదం -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందున బహిరంగంగా బ్యానర్లు పోస్టర్లు ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపిన నియమ నిబంధనలను అతిక్రమించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం ఉదయం 50 వేల రూపాయల జరిమానా విధించారు. Prevention of Disfigurement of Open …

Read More »

పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శాఖధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజ్ లో పూడికలు తీయటం నిరంతరం జరుగుతూ ఉండాలని అధికారులను ఆదేశించారు. మైనర్, మీడియం, మేజర్ డ్రైన్ లన్ని డీసిల్టింగ్ పనులని పూర్తి చేయాలని …

Read More »

ఎఐఎంఎ మేనేజింగ్ ఇండియా అవార్డులలో  జెఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ‘దశాబ్దపు వ్యాపార నాయకుడు’ అవార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌ను ప్రపంచ సమ్మేళనంగా విస్తరించడంలో ఆయన చేసిన పరివర్తన నాయకత్వానికి గుర్తింపుగా, జెఎస్‌డబ్ల్యు  గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌కు 15వ ఎఐఎంఎ   మేనేజింగ్ ఇండియా అవార్డులలో ‘దశాబ్దపు వ్యాపార నాయకుడు’ గౌరవం లభించింది. ఈ అవార్డును ఈరోజు ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు గౌరవ అతిథి వాణిజ్యం మరియు పరిశ్రమలు; ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద సమక్షంలో జిందాల్‌కు ప్రదానం చేశారు. ఈ …

Read More »

గవర్నర్‌ ప్రసంగం ఆసాంతం తెలుగుదేశం ఎన్నికల వాగ్ధానాలకే పరిమితం

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఆసాంతం తెలుగుదేశం ఎన్నికల వాగ్ధానాలకే పరిమితమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. నేడు అసెంబ్లీలో రాష్ట్ర గవర్నర్‌ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్ధానాలను మరోమారు ఉటంకించారు. ఆయా వాగ్ధానాల అమలుకోసం చేపట్టాల్సిన చర్యల గురించి ఆయన ప్రస్తావించలేకపోయారు. తల్లికి …

Read More »

రాష్ట్ర బడ్జెట్‌లో ఇళ్ల స్థలాలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి…

-ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. -3 నెలల్లోగా టిడ్కో ఇళ్లు స్వాధీనపరచాలి. -విశాఖ ఉక్కు కోసం 14న ఆందోళనలు -సిపిఐ రాష్ట్ర సమావేశ తీర్మానం -పేదల ఇళ్ల స్థలాల సమస్యలపై ప్రధాన దృష్టి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో పేదల ఇళ్ల స్థలాల కోసం రూ.10వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని, ప్రతి ఇంటికీ రూ.5లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు …

Read More »

జెన్‌కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఏపి జెన్‌ కో) ను ప్రైవేటీకరించాలనే ఆలోచనను విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపి జెన్‌కోను ప్రైవేటీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం దుర్మార్గం. ప్రైవేటీకరణలో భాగంగా జెన్కోను స్టాక్‌ మార్కెట్లోకి తీసుకురావాలని, షేర్లను విక్రయించాలని కేంద్రం సూచించినట్లు …

Read More »

కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి ధారా విక్రమ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ ధారా విక్రం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటాలు చేసిన వారు కానీ, రాజకీయాలకు చెందిన వారు కానీ ఉండకూడదని, వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారే పెద్దల సభలో ఉండాలని కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర …

Read More »

నూతన వధూవరులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండో కుమార్తె లక్ష్మీ చంద్రిక, వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్ ల వివాహ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హాజరైన వారిలో వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, …

Read More »

ప్రజా గొంతును అసెంబ్లీలో వినిపిద్దాం

-ప్రజల సమస్యలు, ఆకాంక్షలను చట్టసభల్లో చర్చిద్దాం -చర్చల్లో మన సభ్యులు చురుగ్గా పాలుపంచుకోవాలి -మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి -వైసీపీ భాష వద్దు -జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలి. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను, ఆశలను, సంక్షేమాన్ని, చట్టసభల్లో వినిపించేలా పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు చర్చల్లో పాల్గొనాలి’ అని …

Read More »