రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వృక్ష సంపద కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’ కార్యక్రమలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న వృక్షాన్ని ఎస్పీ కార్యలయం వద్ద నాటడం జరిగిందనీ, సమాజ హితం కోరే …
Read More »Monthly Archives: February 2025
ఇసుక రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక తనిఖీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ , తూర్పు గోదావరి జిల్లా వారి ఆదేశానుసారం జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి, రాజమహేంద్రవరం, టాస్క్ ఫోర్స్ S.I మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కొవ్వూరు వారు సంయుక్తంగా 24.02.2025న ఇసుక రవాణా చేసే వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నల్లజెర్ల వద్ద తనిఖీ చేస్తున్నప్పుడు, చెల్లుబాటు అయ్యే వే బిల్లు లేకుండా మరియు అనుమతించబడిన సామర్థ్యం కంటే ఎక్కువ లోడ్తో ఇసుకను …
Read More »మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్
రాజమహేంద్రవర, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీ లక్ష్మి వివిధ చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు, ఏ.పి.ఈ.డి.సి.ఎల్ సంస్థ ప్రతినిధులు, వివిధ బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సోమవారం స్థానిక డి ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. మార్చ్ 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో, బాధితులకు తగు …
Read More »ఆర్థిక అక్షరాస్యత వారం ఫిబ్రవరి 24-28
-కీలక ఆర్ధిక వ్యవహారాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది -థీమ్ “ఆర్థిక అక్షరాస్యత: మహిళల శ్రేయస్సు”. -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ 2016 నుండి ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని (FLW) నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ధిక అక్షరాస్యత గోడ ప్రతిని జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , జనాభాలోని నిర్దిష్ట …
Read More »ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ నుంచి ఏలూరు , కాకినాడ జెడ్పీ సి ఈ వో లతో పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి, పిఎం ఆదర్శ యోజన కింద షెడ్యూల్ కులాల నివాసిత …
Read More »కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని కలిసిన ఆర్.పి.ఐ (ఏ) నాయకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఆయన (గుంటూరు) స్వగృహం నందు ఆర్.పి.ఐ (.ఏ) నాయకులు జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామిశెట్టి రమేష్ , కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ. మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అభ్యర్థి ఆలపాటిని అత్యధిక ఓట్ల మెజార్టీతో మండలకే పంపడం ద్వారా పట్టబద్రులు సమస్యల పరిష్కారం కావడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని, …
Read More »నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండి
-జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవి కుమార్ -తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణంలో చికెన్ మరియు గుడ్లు వినియోగంపై పశు సంవర్థక శాఖ, పౌల్ట్రీ వారు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించిందని, నిర్భయంగా చికెన్ మరియు గుడ్లు ప్రతి రోజు తినండి … ఆరోగ్యంగా ఉండండనీ జిల్లా పశు సంవర్థక …
Read More »జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదు
-ప్రజలందరూ చికెన్ మరియు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు : జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, ప్రజలందరూ చికెన్ మరియు కోడిగుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చునని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారి, డిఆర్ఓ నరసింహులు తదితరులతో కలిసి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై వస్తున్న అపోహలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలో బర్డ్ ఫ్లూ …
Read More »పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను మర్చి 5 నాటికి పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేసి ఈ మార్చి 5 నాటికి పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, ఎలాంటి అలసత్వం సహించేది లేదని జూమ్ మీటింగ్ ద్వారా డ్వామా పిడి శ్రీనివాస ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి పంచాయతీ రాజ్, డ్వామా అధికారులతో పల్లె పండుగలో భాగంగా …
Read More »నేడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలు 241
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా అధికారులను …
Read More »
Prajavartha Online Telugu News