Breaking News

Monthly Archives: February 2025

ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక…

-జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల అర్హులకు అందేలా, ఆర్థిక సామాజిక భద్రత, న్యాయం అందేలా పర్యవేక్షించే వేదిక : కలెక్టర్ మరియు జిల్లా డివిఎంసి కమిటీ చైర్మన్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ ఎస్టీ ల సమస్యల పరిష్కారం కొరకు వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన …

Read More »

సిఎం పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

-ఈ నెల 23న తిరుపతి జిల్లా సిఎం పర్యటన సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల తనిఖీ (ఎఎస్ఎల్) లో భాగంగా ఎస్పీ తో కలిసి సమీక్షించి, సిఎం పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ -ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత కట్టుదిట్టంగా ఏర్పాట్లు: ఎస్పి హర్ష వర్ధన్ రాజు రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఈ నెల 23 తేదీన ఆదివారం నాడు తూకివాకం సమీపంలోని ఆర్పిఆర్ కళ్యాణం మండపం నందు నరసింహ యాదవ్ …

Read More »

టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్

-టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్ లో పాల్గొని.. -టీబీ రోగుల యొక్క వివరాలు, నిక్షయ్ పోషణ  యోజన, పోషకాహార కిట్లును పరిశీలించిన.. -డిప్యూటీ డి ఎం హెచ్ ఓ  డా. ఎన్. వసుంధర  రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : టీబీ ముక్త్ పంచాయతీ క్లెయిమ్స్ వెరిఫికేషన్, జిల్లా వెరిఫికేషన్ టీం ద్వారా శుక్రవారం రంగంపేట మండలంలోని ఎస్.టీ .రాజపురం పంచాయతీ, రాజానగరం మండలంలోని సీతారామపురం పంచాయతీ మరియు కోరుకొండ మండలంలోని కాపవరం పంచాయతీల క్లెయిమ్స్ వెరిఫై చేయడం జరిగిందని డిప్యూటీ డి ఎం …

Read More »

రాజమహేంద్రవరం రూరల్ ఏం ఎస్ ఎల్ పాయింట్ ఆకస్మిక తనిఖీ

-బఫర్ గోడౌన్ నుంచి వచ్చే స్టాక్ నిర్ధారణ చేసుకోవాలి -ఆర్డీవో కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎస్ ఎల్ పాయింట్స్ నుంచి బియ్యం ప్రజా పంపిణీ కోసం సరఫరా చేస్తున్న దృష్ట్యా తూకం ఖచ్చితంగా ఉండేలా సరి చూసుకోవాలని రెవిన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రూరల్ పరిధిలోని పౌర సరఫరాల ఎం ఎస్ ఎల్ పాయింట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్ మాట్లాడుతూ, ఎం ఎస్ …

Read More »

రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (1D/2N) టూర్ ప్యాకేజీ

-రూట్ మ్యాప్: రాజమండ్రి విజయవాడ శ్రీశైలం తిరిగి రాజమండ్రి. -సందర్శించే పుణ్యక్షేత్రాలు: -భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం. -శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం. -శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం -శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం -ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- -పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలి…

గోకవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో రీ సర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ పనుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సగటున సర్వే బృందాలు రోజుకి 15 ఎకరాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 139 బృందాలను నియమించామన్నారు. అయితే …

Read More »

మామిడి పంట బహిరంగ వేలము

-వేలము తేది. 27.02.2025 -ఉదయం గం. 11.00లకు -ప్రదేశము: సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా సెంట్రలైజైలు, రాజమహేంద్రవరం నకు సంబందించిన పాక్షిక ఆరుబయలు కారాగార ప్రాంగణములో సూమరు 10 ఎకరాల విస్థీరణంలో బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసాలు, చిన్నరసాలు, చెరుకురసాలు, సువర్ణరేఖ, మల్లికలు మరియు దేశవాళి రకాలైన మామిడి చెట్ల పంటను శ్రీయుత జైళ్ళ శాఖాధిపతి మరియు సంస్కరణల సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ది. 27.02.2025న ఉదయం గం. 11.00లకు …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

-బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ ఏర్పాటుకు చర్యలు -ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించి ప్రయాణం చేయాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన తో పాటు నియమాలు పాటించే చొరవ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో …

Read More »

గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి

-రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికా హార కిట్స్ పంపిణీ -స్వామి రఘవీరానందజీ మహరాజ్ -ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికా హారం తప్పనిసరిగా తీసు కోవాలని ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి అన్నారు. శుక్రవారం శంభు నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ లో స్వామి రఘవీరా నందజీ మహరాజ్, డి.ఎమ్. హెచ్.ఓ. కె. …

Read More »

శివరాత్రి సందర్భంగా టూరిజం ప్యాకెజ్

-రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (మూడు రోజులు/ రెండు రాత్రులు) టూర్ ప్యాకేజీ: -ఫిబ్రవరి 25 న బయలుదేరి 27 కు తిరిగిరాక -మూడు రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఏర్పాట్లు చేసాం -పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ -ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక శాఖ ఆధ్వర్యంలో   …

Read More »